News June 5, 2024
ఒకే నియోజకవర్గం నుంచి నలుగురు MLAలు!

AP: ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గానికి చెందిన నలుగురు MLAలుగా ఎన్నికయ్యారు. మరో ఇద్దరు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. దామచర్ల జనార్దన్ (ఒంగోలు), డీబీవీ స్వామి (కొండపి), ఎంఎం కొండయ్య (చీరాల), గంటా శ్రీనివాస్ (భీమిలి) ఈ నియోజకవర్గానికి చెందినవారే. అలాగే ఒంగోలులో ఓడిన YCP అభ్యర్థి బాలినేని శ్రీనివాస్ రెడ్ది, కందుకూరులో ఓడిన YCP అభ్యర్థి బుర్రా మధుసూదన్ యాదవ్ కూడా ఇదే సెగ్మెంట్కు చెందినవారు.
Similar News
News January 28, 2026
తొలిసారి విఫలం.. ఎమర్జెన్సీ ల్యాండింగ్కు యత్నించి..

విమానాన్ని ల్యాండ్ చేసేందుకు రెండోసారి ప్రయత్నిస్తుండగా <<18982417>>ప్రమాదం జరిగిందని<<>> Flightradar అంచనా వేసింది. బారామతి ఎయిర్పోర్టులో ల్యాండ్ చేసేందుకు 8.36AMకు తొలుత చేసిన ప్రయత్నం విఫలమైందని చెప్పింది. చివరి సిగ్నల్ 8.43AMకి వచ్చిందని వివరించింది. ఇక్కడ ఒకే రన్ వే ఉందని, ఆటోమేటిక్ వెదర్ రిపోర్టింగ్ వ్యవస్థ లేదని తెలిపింది. అత్యవసర ల్యాండింగ్కు పైలట్ యత్నించారని, కానీ కంట్రోల్ చేయలేకపోయారని తెలుస్తోంది.
News January 28, 2026
గర్భంతో ఉన్నప్పుడు ఇద్దరి కోసం తినాలా?

చాలామంది పెద్దవాళ్లు గర్భవతి ఇద్దరి కోసం తినాలంటూ ఒత్తిడి చేస్తుంటారు. కానీ అది సరికాదంటున్నారు నిపుణులు. గర్భవతులు తమ బరువు పెరుగుదలను ఆరోగ్యకరమైన పరిమితిలో ఉంచుకోవడానికి తక్కువ మోతాదుల్లో ఎక్కువసార్లు తినడం మంచిది. అన్ని పోషకాలు ఉండే సమతులాహారం తీసుకోవాలి. అలాగే కొందరు ప్రెగ్నెన్సీలో అసలు బరువే పెరగకపోవచ్చు. అది వారి శరీరతత్వంపై ఆధారపడి ఉంటుంది. దీనివల్ల ప్రెగ్నెన్సీకి ఎలాంటి ఇబ్బందీ ఉండదు.
News January 28, 2026
కేంద్ర సంస్కృత యూనివర్సిటీలో ఉద్యోగాలు

ఢిల్లీలోని <


