News March 9, 2025

భారత్ గెలుస్తుందా అంటూ గంభీర్ ప్రశ్న.. ఫ్యాన్స్ ఆగ్రహం

image

‘భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ గెలుస్తుందా? రోహిత్-కోహ్లీ జోడీ గెలిపిస్తారా?’. ఇవీ టీమ్ ఇండియా హెడ్ కోచ్ గంభీర్ ట్విటర్ ఖాతాలో ప్రత్యక్షమైన ప్రశ్నలు. ఓ బెట్టింగ్ పోర్టల్‌ను ప్రమోట్ చేస్తూ గంభీర్ ఆ ట్వీట్ చేశారు. ఆ ప్రమోషనే తప్పంటే.. హెడ్ కోచ్ అయి ఉండీ భారత్ గెలుస్తుందా అని అడగడమేంటంటూ భారత అభిమానులు ఫైరవుతున్నారు. మరోవైపు.. అది ముందే షెడ్యూల్ అయిన ట్వీట్ అంటూ ఆయన ఫ్యాన్స్ సపోర్ట్‌గా నిలుస్తున్నారు.

Similar News

News February 7, 2026

చైనా సరికొత్త ఆయుధం.. శాటిలైట్లకు ముప్పు

image

భూమి నుంచే శాటిలైట్లను ధ్వంసం చేసే హైపవర్‌ మైక్రోవేవ్‌ వెపన్‌ను చైనా అభివృద్ధి చేసినట్లు తెలుస్తోంది. గిగావాట్‌ ఎనర్జీని ఉత్పత్తి చేసే ఈ సిస్టమ్‌ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్‌ వంటి లో-ఎర్త్‌ ఆర్బిట్‌ శాటిలైట్లను టార్గెట్ చేయగలదని సౌత్‌ చైనా మార్నింగ్‌ పోస్ట్‌ పేర్కొంది. ట్రక్కులు, షిప్‌లు, విమానాలపై అమర్చేలా ఈ ఆయుధాన్ని రూపొందించినట్లు సమాచారం. ఈ వెపన్‌పై పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

News February 7, 2026

చైనా సరికొత్త ఆయుధం.. శాటిలైట్లకు ముప్పు

image

భూమి నుంచే శాటిలైట్లను ధ్వంసం చేసే హైపవర్‌ మైక్రోవేవ్‌ వెపన్‌ను చైనా అభివృద్ధి చేసినట్లు తెలుస్తోంది. గిగావాట్‌ ఎనర్జీని ఉత్పత్తి చేసే ఈ సిస్టమ్‌ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్‌ వంటి లో-ఎర్త్‌ ఆర్బిట్‌ శాటిలైట్లను టార్గెట్ చేయగలదని సౌత్‌ చైనా మార్నింగ్‌ పోస్ట్‌ పేర్కొంది. ట్రక్కులు, షిప్‌లు, విమానాలపై అమర్చేలా ఈ ఆయుధాన్ని రూపొందించినట్లు సమాచారం. ఈ వెపన్‌పై పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

News February 7, 2026

చైనా సరికొత్త ఆయుధం.. శాటిలైట్లకు ముప్పు

image

భూమి నుంచే శాటిలైట్లను ధ్వంసం చేసే హైపవర్‌ మైక్రోవేవ్‌ వెపన్‌ను చైనా అభివృద్ధి చేసినట్లు తెలుస్తోంది. గిగావాట్‌ ఎనర్జీని ఉత్పత్తి చేసే ఈ సిస్టమ్‌ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్‌ వంటి లో-ఎర్త్‌ ఆర్బిట్‌ శాటిలైట్లను టార్గెట్ చేయగలదని సౌత్‌ చైనా మార్నింగ్‌ పోస్ట్‌ పేర్కొంది. ట్రక్కులు, షిప్‌లు, విమానాలపై అమర్చేలా ఈ ఆయుధాన్ని రూపొందించినట్లు సమాచారం. ఈ వెపన్‌పై పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.