News August 4, 2024
గుడ్ న్యూస్.. దోస్త్ అడ్మిషన్ల గడువు పెంపు

TG: డిగ్రీలో చేరాలనుకునే విద్యార్థులకు అధికారులు మరో అవకాశం ఇచ్చారు. దోస్త్ స్పెషల్ ఫేజ్ అడ్మిషన్ గడువును ఈ నెల 5వరకు పొడిగించినట్లు కాలేజీ ఎడ్యుకేషన్ కమిషనర్ దేవసేన తెలిపారు. అయితే వెబ్ ఆప్షన్లకు 5 వరకే అవకాశమిచ్చారు. ఈ నెల 7న సీట్ అలాట్మెంట్ చేయనున్నారు. 8, 9న ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్తో పాటు స్వయంగా కాలేజీకి వెళ్లి రిపోర్టు చేయాలని విద్యార్థులకు సూచించారు.
Similar News
News December 5, 2025
763 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

DRDO ఆధ్వర్యంలోని సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్మెంట్( CEPTAM) 763 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్-B పోస్టులు 561, టెక్నీషియన్-A పోస్టులు 203 ఉన్నాయి. అభ్యర్థుల వయసు 18 – 28 ఏళ్ల మధ్య ఉండాలి. డిసెంబర్ 9 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. వెబ్సైట్: https://www.drdo.gov.in *మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం కోసం<<-se_10012>> జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.
News December 5, 2025
విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

ఇస్రో-<
News December 5, 2025
ఇలాంటి మొక్కజొన్న గింజలకు మంచి ధర

మొక్కజొన్నను నూర్పిడి చేసిన తర్వాత మార్కెట్లో మంచి ధర రావాలంటే తప్పనిసరిగా కొన్ని నాణ్యతా ప్రమాణాలను పాటించాల్సి ఉంటుంది. నూర్పిడి చేసిన గింజల్లో దుమ్ము, చెత్త, రాళ్లు, మట్టి పెళ్లలు 1 శాతం మించరాదు. గింజల్లో తేమ 14 శాతం కంటే ఎక్కువ ఉండకూడదు. విరిగిన విత్తనాలు 2 శాతానికి మించరాదు. పాడైపోయిన విత్తనాలు 6 శాతం లోపు ఉండాలి. ఇతర రంగు మొక్కజొన్న గింజలు 6 శాతం మించకుండా ఉండాలి.


