News March 28, 2025

కార్యకర్తలకు హ్యాట్సాఫ్: YS జగన్

image

AP: స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో CBN అధికార అహంకారాన్ని బేఖాతరు చేస్తూ MPTCలు, ZPTCలు YCP అభ్యర్థులను గెలిపించుకున్నారని YS జగన్ కొనియాడారు. విలువలు, విశ్వసనీయతకు పట్టం కట్టిన వారిని చూసి గర్వపడుతున్నానని పేర్కొన్నారు. క్లిష్ట సమయంలో వారు చూపిన ధైర్యం పార్టీకి మరింత ఉత్తేజాన్ని ఇచ్చిందని ట్వీట్ చేశారు. పార్టీకి ఎల్లప్పుడూ వెన్నెముకగా నిలుస్తున్న కార్యకర్తలకు హ్యాట్సాఫ్ చెప్పారు.

Similar News

News November 28, 2025

కరీంనగర్: సర్పంచ్‌ 358.. వార్డు మెంబర్స్ 188..!

image

స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి KNR జిల్లాలో మొదటి విడతలో 398 గ్రామపంచాయతీలకు 3682 వార్డు సభ్యులకు EC ఎన్నికలు నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా మొదటి రోజు JGTL జిల్లాలో సర్పంచ్ కు 48, వార్డు సభ్యులకు 33, KNR జిల్లాలో సర్పంచ్ కి 92, వార్డు సభ్యులకు 86, పెద్దపల్లి జిల్లాలో సర్పంచ్ కి 76, వార్డు సభ్యులకు 37, రాజన్న సిరిసిల్ల జిల్లా సర్పంచులకు 42, వార్డు సభ్యులకు 32 చొప్పున నామినేషన్లు దాఖలు అయ్యాయి.

News November 28, 2025

కరీంనగర్: సర్పంచ్‌ 358.. వార్డు మెంబర్స్ 188..!

image

స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి KNR జిల్లాలో మొదటి విడతలో 398 గ్రామపంచాయతీలకు 3682 వార్డు సభ్యులకు EC ఎన్నికలు నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా మొదటి రోజు JGTL జిల్లాలో సర్పంచ్ కు 48, వార్డు సభ్యులకు 33, KNR జిల్లాలో సర్పంచ్ కి 92, వార్డు సభ్యులకు 86, పెద్దపల్లి జిల్లాలో సర్పంచ్ కి 76, వార్డు సభ్యులకు 37, రాజన్న సిరిసిల్ల జిల్లా సర్పంచులకు 42, వార్డు సభ్యులకు 32 చొప్పున నామినేషన్లు దాఖలు అయ్యాయి.

News November 28, 2025

ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక గ్రీవెన్స్: కలెక్టర్

image

పార్వతీపురం కలెక్టరేట్‌లో శుక్రవారం ఉదయం ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి గురువారం తెలిపారు. పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో ఉదయం 11 గంటల నుంచి నిర్వహిస్తామన్నారు. ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్న వారు, పదవీ విరమణ పొందినవారు తమ సమస్యలను అర్జీల రూపంలో సమర్పించవచ్చు అన్నారు. అన్ని శాఖల అధికారులు ఈ కార్యక్రమానికి హాజరు అవ్వాలని ఆదేశించారు.