News August 11, 2024
ఒలింపిక్స్లో భారత్కు మొత్తం ఎన్ని పతకాలంటే?

పారిస్ ఒలింపిక్స్ మరికాసేపట్లో ముగియనుండగా విశ్వక్రీడల్లో భారత ప్రస్థానం ముగిసింది. ఇండియా మొత్తం 6 మెడల్స్ సాధించి టేబుల్లో 71వ స్థానంలో నిలిచింది. ఒక్క గోల్డ్ మెడల్ కూడా గెలవలేదు. గత టోక్యో ఒలింపిక్స్లో బంగారు పతకం సాధించిన నీరజ్ చోప్రా ఈసారి సిల్వర్తో సరిపెట్టుకున్నారు. మిగతా 5 మెడల్స్ కాంస్యాలే. ఇందులో మనూ భాకర్ 2, సరబ్జోత్ సింగ్, స్వప్నిల్ కుసాలే, హాకీ టీమ్, అమన్ తలో మెడల్ గెలిచారు.
Similar News
News January 4, 2026
డిప్రెషన్ ఎందుకు వస్తుందంటే?

మానసిక సమస్యలకు శరీరంలో జరిగే రసాయనిక చర్యలూ కారణం అవుతాయంటున్నారు మానసిక నిపుణులు. సెరొటోనిన్, డోపమైన్ వంటి న్యూరోట్రాన్స్మిటర్ల చర్యలు సరిగ్గా లేకపోతే మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. కొన్నిసార్లు వంశపారంపర్యంగా డిప్రెషన్ వస్తుంది. తీవ్ర అనారోగ్యాలు, హార్మోనల్ ఇమ్బ్యాలెన్స్ కూడా దీనికి కారణం కావొచ్చంటున్నారు.✍️ డిప్రెషన్ గురించి మరింత సమాచారం కోసం <<-se_10014>>వసుధ కేటగిరీ<<>>కి వెళ్లండి.
News January 4, 2026
డిప్రెషన్ ఎందుకు వస్తుందంటే?

మానసిక సమస్యలకు శరీరంలో జరిగే రసాయనిక చర్యలూ కారణం అవుతాయంటున్నారు మానసిక నిపుణులు. సెరొటోనిన్, డోపమైన్ వంటి న్యూరోట్రాన్స్మిటర్ల చర్యలు సరిగ్గా లేకపోతే మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. కొన్నిసార్లు వంశపారంపర్యంగా డిప్రెషన్ వస్తుంది. తీవ్ర అనారోగ్యాలు, హార్మోనల్ ఇమ్బ్యాలెన్స్ కూడా దీనికి కారణం కావొచ్చంటున్నారు.✍️ డిప్రెషన్ గురించి మరింత సమాచారం కోసం <<-se_10014>>వసుధ కేటగిరీ<<>>కి వెళ్లండి.
News January 4, 2026
రేపటి నుంచే FA-3 పరీక్షలు: నెల్లూరు DEO

జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి విద్యార్ధులకు ఎఫ్ఎ-3 పరీక్షలను సోమవారం నుంచి గురువారం వరకు నిర్వహించాలని డీఈఓ బాలాజీరావు శనివారం తెలిపారు. SERT ఇచ్చిన ప్రశ్నపత్రాలతోనే నిర్వహించాలన్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో గవర్నమెంట్ పంపిణీ చేసిన అసెస్మెంట్ బుక్స్లోనే రాయించాలని చెప్పారు. అనంతరం ఉపాధ్యాయులు మూల్యాంకనం చేసి మార్కులను అప్లోడ్ చేయాలని ఆయన ఆదేశించారు.


