News August 11, 2024
టీటీడీకి రూ.21 కోట్ల భారీ విరాళం

టీటీడీ ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు పంజాబ్కు చెందిన భక్తులు రూ.21కోట్ల భారీ విరాళం అందించారు. ట్రైడెంట్ గ్రూపునకు చెందిన రాజిందర్ గుప్తా ఈ చెక్కును టీటీడీ అదనపు ఈవో వెంకయ్యకు తిరుమలలోని క్యాంప్ కార్యాలయంలో అందించారు. కాగా టీటీడీకి చెందిన ప్రాణదాన ట్రస్ట్ ద్వారా పేదలకు గుండె, కిడ్నీ, బ్రెయిన్, క్యాన్సర్ వ్యాధులకు ఉచితంగా వైద్యం అందుతుంది.
Similar News
News January 27, 2026
NPCILలో 114 పోస్టులు.. అప్లై చేశారా?

న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (<
News January 27, 2026
కొత్త బ్యాక్ డ్రాప్లో నెక్స్ట్ సినిమా: అనిల్ రావిపూడి

తాను చేయబోయే తర్వాతి సినిమా కొత్త బ్యాక్ డ్రాప్లో ఉంటుందని దర్శకుడు అనిల్ రావిపూడి అన్నారు. తాను ఇంతవరకు తీయని బ్యాక్ డ్రాప్ కావడంతో ఎగ్జైట్మెంట్తో ఉన్నానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. కథ పూర్తయ్యాక అప్డేట్స్ ఇస్తానని తెలిపారు. సినిమా మేకింగ్లో స్క్రిప్ట్ కీలకమని, అందుకే ప్రతి సీన్ విషయంలో జాగ్రత్తగా ఉంటానన్నారు. చిరంజీవితో అనిల్ తెరకెక్కించిన ‘MSVPG’ సరికొత్త రికార్డులు నెలకొల్పుతోంది.
News January 27, 2026
గ్రూప్-2 ఫలితాలకు మోక్షం ఎప్పుడో?

AP: గ్రూప్-2 నోటిఫికేషన్ ప్రక్రియ నత్తనడకన సాగుతూ అభ్యర్థులను ఆందోళనకు గురిచేస్తోంది. 2023 DECలో 905 పోస్టులతో నోటిఫికేషన్ రాగా, ప్రిలిమ్స్, మెయిన్స్, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తయినా తుది ఫలితాలు విడుదల చేయలేదు. కోర్టు కేసులు, రోస్టర్, స్పోర్ట్స్ కోటా అంశాలు అడ్డంకులుగా మారాయి. ఇటీవల హైకోర్టు గ్రీన్సిగ్నల్ ఇచ్చినా APPSC నిర్ణయం తీసుకోలేదు. ఈలోగా మళ్లీ కొత్త కేసులు పుట్టుకొచ్చాయి.


