News May 24, 2024

ఇంటర్నేషనల్ కిడ్నీ రాకెట్‌లో HYD వైద్యుడు

image

కేరళలో బయటపడ్డ ఇంటర్నేషనల్ కిడ్నీ రాకెట్ సూత్రధారి HYD వైద్యుడని ఆ రాష్ట్ర పోలీసులు గుర్తించారు. అతడి పేరును వెల్లడించలేదు. ఇప్పటి వరకు బెంగళూరు, హైదరాబాద్‌కు చెందిన 40 మంది పేద యువకులను ఇరాన్ తీసుకెళ్లి కిడ్నీలు విక్రయించినట్లు తెలిపారు. ₹20 లక్షలు ఇస్తామని చెప్పి ₹6 లక్షలే ముట్టజెబుతున్నారన్నారు. ముఠా సభ్యుల్లో ఒకరైన సబిత్‌ను అరెస్టు చేసి ప్రశ్నించడంతో వివరాలు వెలుగులోకి వచ్చాయని చెప్పారు.

Similar News

News April 20, 2026

మోదీ స్ఫూర్తితో పుంగనూరు ఆవు కొన్నాడు!

image

ప్రధాని మోదీ స్ఫూర్తితో యూపీలోని సహరన్‌పుర్‌లో రాజేంద్ర అనే వ్యక్తి పుంగనూరు ఆవులను కొని పెంచుతున్నాడు. ఈ బ్రీడ్‌ను స్థానికంగా పాపులర్ చేయడమే తన లక్ష్యమని చెప్పుకొచ్చారు. ప్రధాని మోదీ పుంగనూరు ఆవులను పెంచడం చూసి తనకు ఈ ఆలోచన వచ్చిందన్నారు. ₹4లక్షల ఖరీదు చేసే ఈ ఆవు పాల ధర లీటరుకు ₹2వేలు పలుకుతోందని తెలిపారు. కాగా ఏపీలోని చిత్తూరుకు చెందిన ఈ అరుదైన బ్రీడ్‌ ఆవులను మోదీ నివాసంలో పెంచుతున్నారు.

News April 20, 2026

మోదీ స్ఫూర్తితో పుంగనూరు ఆవు కొన్నాడు!

image

ప్రధాని మోదీ స్ఫూర్తితో యూపీలోని సహరన్‌పుర్‌లో రాజేంద్ర అనే వ్యక్తి పుంగనూరు ఆవులను కొని పెంచుతున్నాడు. ఈ బ్రీడ్‌ను స్థానికంగా పాపులర్ చేయడమే తన లక్ష్యమని చెప్పుకొచ్చారు. ప్రధాని మోదీ పుంగనూరు ఆవులను పెంచడం చూసి తనకు ఈ ఆలోచన వచ్చిందన్నారు. ₹4లక్షల ఖరీదు చేసే ఈ ఆవు పాల ధర లీటరుకు ₹2వేలు పలుకుతోందని తెలిపారు. కాగా ఏపీలోని చిత్తూరుకు చెందిన ఈ అరుదైన బ్రీడ్‌ ఆవులను మోదీ నివాసంలో పెంచుతున్నారు.

News April 20, 2026

మోదీ స్ఫూర్తితో పుంగనూరు ఆవు కొన్నాడు!

image

ప్రధాని మోదీ స్ఫూర్తితో యూపీలోని సహరన్‌పుర్‌లో రాజేంద్ర అనే వ్యక్తి పుంగనూరు ఆవులను కొని పెంచుతున్నాడు. ఈ బ్రీడ్‌ను స్థానికంగా పాపులర్ చేయడమే తన లక్ష్యమని చెప్పుకొచ్చారు. ప్రధాని మోదీ పుంగనూరు ఆవులను పెంచడం చూసి తనకు ఈ ఆలోచన వచ్చిందన్నారు. ₹4లక్షల ఖరీదు చేసే ఈ ఆవు పాల ధర లీటరుకు ₹2వేలు పలుకుతోందని తెలిపారు. కాగా ఏపీలోని చిత్తూరుకు చెందిన ఈ అరుదైన బ్రీడ్‌ ఆవులను మోదీ నివాసంలో పెంచుతున్నారు.