News January 11, 2025
అరనిమిషంలో 10కోట్ల రైతుల ఖాతాల్లో డబ్బులు వేయగలను: మోదీ

టెక్నాలజీలో దేశం అనేక మైలురాళ్లను అధిగమించిందని నిఖిల్ కామత్ పాడ్కాస్ట్లో PM మోదీ అన్నారు. డిజిటల్ ఇండియా విజయాలను గుర్తుచేశారు. ‘నేనిప్పుడు 30 సెకన్లలో 10కోట్ల రైతుల A/Cకు డబ్బులు బదిలీ చేయగలను. 13 కోట్ల మందికి సిలిండర్ సబ్సిడీ వేయగలను. టెక్నాలజీని డెమోక్రటైజ్ చేయడమెలాగో ప్రపంచానికి భారత్ బోధించింది. కేవలం మొబైల్ ఉంటే చాలు. టెక్నాలజీ ఇన్నోవేషన్ కోసం మేం కమిషన్, ఫండ్ ఏర్పాటు చేశాం’ అని అన్నారు.
Similar News
News September 18, 2025
శ్రీవారి దర్శనానికి కొనసాగుతున్న భక్తుల రద్దీ

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనం కోసం శిలా తోరణం వరకూ భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతోందని టీటీడీ తెలిపింది. నిన్న స్వామివారిని 68,213 మంది భక్తులు దర్శించుకున్నారు. 29,410 మంది శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ.2.86 కోట్ల ఆదాయం వచ్చినట్లు TTD వెల్లడించింది.
News September 18, 2025
ట్రైనీ ఇంజినీర్ పోస్టులు

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<
News September 18, 2025
మైథాలజీ క్విజ్ – 9

1. రాముడికి ఏ నది ఒడ్డున గుహుడు స్వాగతం పలికాడు?
2. దుర్యోధనుడి భార్య ఎవరు?
3. ప్రహ్లాదుడు ఏ రాక్షస రాజు కుమారుడు?
4. శివుడి వాహనం పేరు ఏమిటి?
5. మొత్తం జ్యోతిర్లింగాలు ఎన్ని?
<<-se>>#mythologyquiz<<>>