News May 26, 2024
టీ20 వరల్డ్ కప్ గెలిచాకే కేక్ తింటా: రోహిత్ శర్మ

భారత కెప్టెన్ రోహిత్ శర్మ సహా పలువురు ప్లేయర్స్ టీ20 వరల్డ్ కప్ కోసం తాజాగా అమెరికాకు చేరుకున్న సంగతి తెలిసిందే. బయలుదేరే ముందు వారు కేక్ కటింగ్ వేడుక చేసుకున్నారు. కేక్ తినిపించేందుకు పంత్ యత్నించగా రోహిత్ నిరాకరించారు. గెలిచాకే తింటానని అన్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. రోహిత్, పంత్తో పాటు బుమ్రా, సూర్య, జడేజా, దూబే, సిరాజ్, అర్షదీప్, ఖలీల్, కుల్దీప్, అక్షర్ ఉన్నారు.
Similar News
News November 25, 2025
సౌతాఫ్రికా డిక్లేర్.. భారత్ టార్గెట్ 549

టీమ్ ఇండియాతో రెండో టెస్టులో సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్సును డిక్లేర్ చేసింది. బవుమా సేన 5 వికెట్లు కోల్పోయి 260 రన్స్ చేసింది. స్టబ్స్ 94 పరుగులు చేసి ఔట్ అయ్యారు. సౌతాఫ్రికా భారత్ ముందు 549 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
News November 25, 2025
సౌతాఫ్రికా డిక్లేర్.. భారత్ టార్గెట్ 549

టీమ్ ఇండియాతో రెండో టెస్టులో సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్సును డిక్లేర్ చేసింది. బవుమా సేన 5 వికెట్లు కోల్పోయి 260 రన్స్ చేసింది. స్టబ్స్ 94 పరుగులు చేసి ఔట్ అయ్యారు. సౌతాఫ్రికా భారత్ ముందు 549 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
News November 25, 2025
భర్తపై గృహ హింస కేసు పెట్టిన నటి

బాలీవుడ్ నటి సెలీనా జైట్లీ తన భర్త పీటర్ హాగ్పై గృహహింస కేసు పెట్టారు. ఆయన నుంచి రూ.50Cr నష్టపరిహారం ఇప్పించాలన్నారు. నెలకు తనకు రూ.10 లక్షలు మెయింటెనెన్స్ చెల్లించేలా ఆదేశించాలని ముంబై కోర్టును కోరారు. అంతేకాకుండా ముంబైలోని తన నివాసంలోకి హాగ్ను ప్రవేశించకుండా ముగ్గురు పిల్లలను తానే చూసుకునే అనుమతివ్వాలన్నారు. దీంతో కోర్టు హాగ్కు నోటీసులు జారీ చేసింది. జైట్లీ, హాగ్ 2011లో పెళ్లి చేసుకున్నారు.


