News July 29, 2024
పెరిగిన ధరలు.. ఆచితూచి కొంటున్న ప్రజలు

TG: కూరగాయల ధరలు భారీగా పెరగడంతో కొనుగోళ్లు తగ్గాయి. నిత్యం 40% నిల్వలు మిగిలిపోతుండగా ఎక్కువ కూరగాయలు కుళ్లిపోతున్నాయి. దీంతో రైతులు, వ్యాపారులు వాటిని పారబోస్తుండగా రోజుకు రూ. రూ.2 కోట్ల నష్టం వాటిల్లుతోంది. రాష్ట్రంలో కూరగాయల సాగు ఆలస్యమవడంతో ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఫలితంగా రేట్లు విపరీతంగా పెరిగాయి. బీన్స్, పచ్చిమిర్చి KG రూ.150, చిక్కుడు రూ.100 పలుకుతున్నాయి.
Similar News
News April 1, 2026
నేడు ఒంటిమిట్టకు CM చంద్రబాబు

AP: సీఎం చంద్రబాబు నేడు నెల్లూరు, కడప జిల్లాల్లో పర్యటించనున్నారు. నెల్లూరు జిల్లా వింజమూరులో NTR భరోసా పెన్షన్లు పంపిణీ చేస్తారు. పాతూరులో ప్రజావేదిక సభలో పాల్గొంటారు. అనంతరం సాయంత్రం కడప జిల్లా ఒంటిమిట్టకు చేరుకొని కోదండ రామస్వామికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. అనంతరం సీతారాముల కళ్యాణోత్సవానికి హాజరవుతారు. కార్యక్రమంలో CMసతీమణి భువనేశ్వరి పాల్గొంటారు. రాత్రికి ఒంటిమిట్టలోనే CM బస చేయనున్నారు.
News April 1, 2026
ఈరోజు నమాజ్ వేళలు (ఏప్రిల్ 1, బుధవారం)

♦︎ ఫజర్: తెల్లవారుజామున 4:58 గంటలకు ♦︎ సూర్యోదయం: ఉదయం 6:10 గంటలకు ♦︎ దుహర్: మధ్యాహ్నం 12:21 గంటలకు ♦︎ అసర్: సాయంత్రం 3:42 గంటలకు ♦︎ మఘ్రిబ్: సాయంత్రం 6:30 గంటలకు ♦︎ ఇష: రాత్రి 7:43 గంటలకు ➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News April 1, 2026
ఈరోజు నమాజ్ వేళలు (ఏప్రిల్ 1, బుధవారం)

♦︎ ఫజర్: తెల్లవారుజామున 4:58 గంటలకు ♦︎ సూర్యోదయం: ఉదయం 6:10 గంటలకు ♦︎ దుహర్: మధ్యాహ్నం 12:21 గంటలకు ♦︎ అసర్: సాయంత్రం 3:42 గంటలకు ♦︎ మఘ్రిబ్: సాయంత్రం 6:30 గంటలకు ♦︎ ఇష: రాత్రి 7:43 గంటలకు ➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.


