News March 19, 2024
INDIA కూటమి హిందుత్వాన్ని అవమానిస్తోంది: మోదీ

హిందుత్వాన్ని అవమానించడంలో INDIA కూటమి నేతలు ఒక్క సెకన్ కూడా వృథా చేయరని ప్రధాని మోదీ ఆరోపించారు. తమిళనాడులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ.. ఆ రాష్ట్రంలోని అధికార DMKపైనా విమర్శలు గుప్పించారు. DMK, కాంగ్రెస్ ఏ ఇతర విశ్వాసాలను టార్గెట్ చేయవని, హిందువులను మాత్రం అవమానిస్తాయని ఆయన తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు. హిందుత్వంలో శక్తి అంటే మాతృశక్తి, నారి శక్తి అని ఆయన వివరించారు.
Similar News
News November 21, 2025
750 పోస్టులు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

పంజాబ్ నేషనల్ బ్యాంక్లో 750 LBO పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. డిగ్రీతో పాటు పని అనుభవం గల వారు అప్లై చేసుకోవచ్చు. TGలో 88, APలో 5 పోస్టులు ఉన్నాయి. వయసు 20 -30 ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష, స్క్రీనింగ్, లాంగ్వేజ్ ప్రొఫిషియెన్సీ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. *మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.
News November 21, 2025
ప్రసార్భారతిలో 29 పోస్టులకు నోటిఫికేషన్

న్యూఢిల్లీలోని <
News November 21, 2025
షాకింగ్ రిపోర్ట్.. భారత్పై పాక్ గెలిచిందన్న US!

అమెరికా మరోసారి భారత్పై అసత్య ప్రచారాలకు పూనుకుంది. పహల్గామ్ అటాక్ తర్వాత IND చేసిన ‘ఆపరేషన్ సిందూర్’కు పాకిస్థాన్ దీటుగా బదులిచ్చిందంటూ US సెనేట్లో ఓ నివేదికను సమర్పించింది. 4 రోజుల పోరులో పాక్ మిలిటరీ సక్సెస్ అయ్యిందని పేర్కొంది. ఈ సంఘర్షణను <<18335987>>చైనా<<>> తనకు అనుకూలంగా మార్చుకుందని తెలిపింది. ఈ రిపోర్టుపై INC నేత జైరాం రమేశ్ మండిపడ్డారు. ఇది మోదీ ప్రభుత్వ దౌత్య వైఫల్యానికి నిదర్శనమని దుయ్యబట్టారు.


