News August 4, 2024
కష్టాల్లో భారత్.. ఒక్కడే 6 వికెట్లు తీశాడు!

శ్రీలంకతో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ కష్టాల్లో పడింది. 241 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్ ఇండియా 152కే 6 వికెట్లు కోల్పోయింది. భారత్ విజయానికి 25 ఓవర్లలో 89 రన్స్ అవసరం. రోహిత్ 64, గిల్ 35, విరాట్ 14, శ్రేయస్ అయ్యర్ 7 రన్స్ చేసి ఔటయ్యారు. దూబే, కేఎల్ రాహుల్ డకౌటయ్యారు. ప్రస్తుతం అక్షర్ (26*), సుందర్ (2*) క్రీజులో ఉన్నారు. శ్రీలంక బౌలర్ వండర్సే ఒక్కడే 6 వికెట్లు తీశారు.
Similar News
News December 13, 2025
హైదరాబాద్ దూరదర్శన్ కేంద్రంలో ఉద్యోగాలకు అప్లై చేశారా?

హైదరాబాద్ <
News December 13, 2025
భార్యాభర్తల్లో బీపీ ప్రభావం ఎలా ఉంటుందంటే?

దంపతుల్లో ఏ ఒక్కరికి అధిక రక్త పోటు ఉన్నా రెండో వ్యక్తికి అది వచ్చే అవకాశముందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. హైబీపీ ఉన్న వారిని వివాహం చేసుకున్న మహిళలు ఈ వ్యాధి బారినపడటానికి 19శాతం ఎక్కువ అవకాశం ఉన్నట్లు మిచిగాన్, ఎమోరీ, కొలంబియా విశ్వవిద్యాలయాల అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. చైనా, భారత్ దేశాల్లో ఈ పరిస్థితి బలంగా, ఎక్కువగా ఉన్నట్లు అధ్యయనంలో కనుగొన్నారు.
News December 13, 2025
ప్రసార భారతిలో కాస్ట్ ట్రైనీ పోస్టులు

<


