News August 10, 2024
మాల్దీవ్స్తో భారత్ చర్చలు

ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి భారత్ – మాల్దీవులు చర్చలు ప్రారంభించాయి. భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఇప్పటికే మాలే చేరుకొని ఆ దేశ విదేశాంగ మంత్రి మూసా జమీర్తో భేటీ అయ్యారు. భారత ‘నైబర్హుడ్ ఫస్ట్’ పాలసీలో మాల్దీవ్స్ కీలకమని, ఈ చర్చలు ఇరు దేశాల మధ్య సత్సంబంధాలను బలోపేతం చేయడానికి ఉపకరిస్తాయని జైశంకర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
Similar News
News December 6, 2025
రూ.350 కోట్ల బంగ్లాలోకి ఆలియా గృహప్రవేశం.. ఫొటోలు

బాలీవుడ్ నటి ఆలియా భట్, నటుడు రణ్బీర్ కపూర్ దంపతులు ముంబైలోని పాలి హిల్లో తమ రూ.350 కోట్ల విలువైన కొత్త బంగ్లాలోకి ఇటీవల గృహప్రవేశం చేశారు. నవంబర్లో జరిగిన పూజకు సంబంధించిన ఫొటోలను ఆలియా తన Instaలో పంచుకున్నారు. ‘కృష్ణరాజ్’ పేరుతో ప్రసిద్ధి చెందిన ఈ బంగ్లా సంప్రదాయ భారతీయ శైలితో పాటు ఆధునిక డిజైన్తో నిర్మించారు.
News December 6, 2025
సెంట్రల్ గ్లాస్ & సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<
News December 6, 2025
సెంట్రల్ గ్లాస్ & సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<


