News August 10, 2024
మాల్దీవ్స్తో భారత్ చర్చలు

ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి భారత్ – మాల్దీవులు చర్చలు ప్రారంభించాయి. భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఇప్పటికే మాలే చేరుకొని ఆ దేశ విదేశాంగ మంత్రి మూసా జమీర్తో భేటీ అయ్యారు. భారత ‘నైబర్హుడ్ ఫస్ట్’ పాలసీలో మాల్దీవ్స్ కీలకమని, ఈ చర్చలు ఇరు దేశాల మధ్య సత్సంబంధాలను బలోపేతం చేయడానికి ఉపకరిస్తాయని జైశంకర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
Similar News
News April 11, 2026
ఏపీలో 6 జోన్లు.. లిస్ట్ ఇదే

AP: ఉద్యోగాల కల్పనకు సంబంధించి రాష్ట్రంలోని 4 జోన్లను క్యాబినెట్ 6 జోన్లుగా మార్చింది. రెండు మల్టీ జోన్లను మూడుగా మారుస్తూ నిర్ణయం తీసుకుంది.
Z1: SKLM, విజయనగరం, మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి
Z2: అల్లూరి, తూ.గో, కాకినాడ, కోనసీమ
Z3: ప.గో, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా
Z4: గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు
Z5: తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప
Z6: నంద్యాల, కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి
News April 11, 2026
పోస్టల్ శాఖలో ఉద్యోగాలు.. ఫలితాలు విడుదల

పోస్టల్ శాఖలో గ్రామీణ డాక్ సేవక్(GDS) ఉద్యోగాల భర్తీకి JANలో ఇచ్చిన 28,636 పోస్టుల భారీ నోటిఫికేషన్ <
News April 11, 2026
మనిషి ప్రాణం, ఆకలి గురించి ఎంత గొప్పగా చెప్పారో!

పని తొడవులు వేరు బంగారమొక్కటి
పరగ ఘటలు వేరు ప్రాణమొక్కటి
అరయ తిండ్లు వేరు ఆకలి యొక్కటి
విశ్వదాభిరామ! వినుర వేమ!!
తాత్పర్యం: ఆభరణాలు ఎన్ని రకాలున్నా వాటిని తయారు చేసే బంగారం ఒక్కటే. మనుషుల రూపాలు, శరీరాలు వేర్వేరుగా ఉన్నా వాటిలో ఉండే ప్రాణం ఒక్కటే. అలాగే ఆహారాలు ఎన్నో ఉన్నా వాటిని కోరే ఆకలి మాత్రం ఒక్కటే.
<<-se>>#PADHYAM<<>>


