News February 18, 2025
ప్రజాస్వామ్యంపై జగన్ లెక్చర్ ఇవ్వడం వింతగా ఉంది: లోకేశ్

AP: అధికారం ఉన్నప్పుడు చట్టాలను తుంగలో తొక్కి… ఇప్పుడు ప్రజాస్వామ్యం, పద్ధతులు అంటూ జగన్ లెక్చర్ ఇవ్వడం వింతగా ఉందని మంత్రి లోకేశ్ అన్నారు. 100 మందికి పైగా వైసీపీ రౌడీలు టీడీపీ కార్యాలయంపై దాడి చేయడం కోట్లాది మంది కళ్లారా చూశారని చెప్పారు. పచ్చి అబద్ధాలను కాన్ఫిడెంట్గా చెప్పడంలో జగన్ PhD చేసినట్టు ఉన్నారని ఎద్దేవా చేశారు. కక్ష సాధింపు, కుట్రలు, కుతంత్రాలు జగన్ బ్రాండ్ అని ఫైరయ్యారు.
Similar News
News December 26, 2025
న్యూ ఇయర్ బెస్ట్ రెజల్యూషన్స్.. ట్రై చేసి చూడండి

*రోజుకు కొంత మొత్తాన్ని సేవ్ చేయండి. భవిష్యత్లో ఇదే పెద్ద అమౌంట్గా మారి ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఇస్తుంది. స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, డిజిటల్ గోల్డ్ లాంటివి ట్రై చేయవచ్చు.
*రోజుకు 8వేల-10వేల అడుగుల దూరం నడవండి. పొద్దున్నే ఓ గ్లాస్ వేడి నీరు తాగడం అలవాటు చేసుకోండి. దీనివల్ల రోజంతా ఉత్సాహంగా ఉంటారు
*పెయింటింగ్, ఏఐ, రైటింగ్, డాన్స్, సింగింగ్ ఇలా ఏదో ఒక స్కిల్ నేర్చుకోండి.
News December 26, 2025
భారత్ డైనమిక్స్ లిమిటెడ్(BDL)లో ఉద్యోగాలు.. అప్లైకి 3 రోజులే సమయం

<
News December 26, 2025
కూరగాయల పంటకు తెగుళ్ల నుంచి సహజ రక్షణ

పొలం చుట్టూ, గట్ల వెంబడి ఎలాంటి కలుపు మొక్కలు లేకుండా శుభ్రం చేసుకోవాలి. అలాగే పొలం చుట్టూ గట్ల వెంబడి, నాటుకు కనీసం రెండు వారాల ముందు 3-4 వరుసల్లో మొక్కజొన్న పంటను కంచే పంటగా నాటుకోవాలి. దీనివలన ఈ మొక్కలు కూరగాయ పంటకు ప్రహారీలా ఉండి, పక్క పొలాల నుంచి పురుగులు రాకుండా రక్షణ కల్పిస్తాయి. మొక్కజొన్న మొక్కల్లో వచ్చిన కంకులను విక్రయించడం ద్వారా రైతుకు అదనపు ఆదాయం కూడా సమకూరుతుంది.


