News February 15, 2025
జయలలిత బంగారు ‘ఖజానా’!

మాజీ సీఎం జయలలిత ఆస్తులు, పత్రాలను తమిళనాడు ప్రభుత్వానికి బెంగళూరు కోర్టు అధికారులు అప్పగించారు. ఇందులో 27 కిలోల బంగారం, 1,116 కిలోల వెండి, రత్నాలు, వజ్రాభరణాలు, 10 వేల చీరలు, 750 జతల చెప్పులు, 1,672 ఎకరాల భూముల పత్రాలు, ఇళ్ల దస్తావేజులు, 8,376 పుస్తకాలు ఉన్నాయి. వీటన్నింటిని 6 ట్రంకు పెట్టెల్లో తీసుకువచ్చి అప్పగించారు. వీటి విలువ ప్రస్తుతం రూ.4,000 కోట్లుగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
Similar News
News November 21, 2025
ఇవాళ్టి నుంచే ‘యాషెస్’ సమరం

ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్కు రంగం సిద్ధమైంది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య ఇవాళ ఉ.7.50 గంటలకు పెర్త్ వేదికగా తొలి మ్యాచ్ మొదలుకానుంది. క్రికెట్లో భారత్-పాక్ పోరు తర్వాత ఆ స్థాయిలో జరిగే ఏకైక సిరీస్ యాషెస్ మాత్రమే. 2010-11 తర్వాత ఆస్ట్రేలియాలో ఇంగ్లండ్ ఒక్క సిరీస్ కూడా గెలవలేదు. అక్కడ జరిగిన గత 3 సిరీస్లలో 0-5, 0-4, 0-4 తేడాతో ఘోరంగా ఓడింది. ఓవరాల్గా యాషెస్లో ఆసీస్దే పైచేయి కావడం గమనార్హం.
News November 21, 2025
Bihar Cabinet: ఎవరీ దీపక్ ప్రకాశ్?

బిహార్లో కొత్త క్యాబినెట్లో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన దీపక్ ప్రకాశ్(36) ఎవరనే చర్చ జోరుగా జరుగుతోంది. MLAగా పోటీ చేయకున్నా, MLC కాకున్నా ఆయన ప్రమాణస్వీకారం చేశారు. ఆయన తండ్రి, RLM చీఫ్ ఉపేంద్ర కుష్వాహా రాజ్యసభ MP. బిహార్లో రాజకీయాల్లో కీలక నేత. తల్లి స్నేహలత ఇటీవల MLAగా గెలిచారు. స్నేహలత మంత్రి అవుతారని అంతా భావించారు. కానీ కొడుకును ఉపేంద్ర ఎంచుకున్నారు. త్వరలో దీపక్ MLC అవుతారని సమాచారం.
News November 21, 2025
Bihar Cabinet: ఎవరీ దీపక్ ప్రకాశ్?

బిహార్లో కొత్త క్యాబినెట్లో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన దీపక్ ప్రకాశ్(36) ఎవరనే చర్చ జోరుగా జరుగుతోంది. MLAగా పోటీ చేయకున్నా, MLC కాకున్నా ఆయన ప్రమాణస్వీకారం చేశారు. ఆయన తండ్రి, RLM చీఫ్ ఉపేంద్ర కుష్వాహా రాజ్యసభ MP. బిహార్లో రాజకీయాల్లో కీలక నేత. తల్లి స్నేహలత ఇటీవల MLAగా గెలిచారు. స్నేహలత మంత్రి అవుతారని అంతా భావించారు. కానీ కొడుకును ఉపేంద్ర ఎంచుకున్నారు. త్వరలో దీపక్ MLC అవుతారని సమాచారం.


