News July 12, 2024

రూల్ పెట్టిన కంగనా రనౌత్.. కాంగ్రెస్ ఫైర్!

image

తనను కలవాలంటే ప్రజలు తప్పనిసరిగా తమ ఆధార్ కార్డును వెంట తెచ్చుకోవాలని మండి ఎంపీ కంగనా రూల్ పెట్టారు. హిమాచల్‌ప్రదేశ్‌కు పర్యాటకులు వస్తుంటారని, కాబట్టి స్థానికులేనని నిర్ధారించేందుకు ఆధార్ తేవాలని ఆమె తెలిపారు. అలాగే తాము ఏ పని మీద కలుస్తున్నామో లేఖ కూడా రాయాలన్నారు. దీనిపై కాంగ్రెస్ నేత విక్రమాదిత్య సింగ్ ఫైరయ్యారు. ‘ప్రజల్ని కలవడం ప్రజాప్రతినిధుల బాధ్యత. దానికి ID అవసరం లేదు’ అని ఫైరయ్యారు.

Similar News

News October 28, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News October 28, 2025

శుభ సమయం (28-10-2025) మంగళవారం

image

✒ తిథి: శుక్ల సప్తమి తె.4.02 వరకు
✒ నక్షత్రం: పూర్వాషాడ మ.12.13
✒ శుభ సమయాలు: సా.5.00-6.00
✒ రాహుకాలం: మ.3.00-సా.4.30
✒ యమగండం: ఉ.9.00-ఉ.10.30
✒ దుర్ముహూర్తం: ఉ.8.24-9.12, రా.10.48-11.36
✒ వర్జ్యం: రా.8.39-10.20
✒ అమృత ఘడియలు: ఉ.7.04-8.46
✍️ రోజువారీ పంచాంగం, రాశి ఫలాలు కోసం <<-se_10009>>క్లిక్<<>> చేయండి.

News October 28, 2025

నేటి ముఖ్యాంశాలు

image

* తుఫాను.. పునరావాస కేంద్రాల్లో ఒక్కో కుటుంబానికి రూ.3వేలు
* రేపు రాత్రి కాకినాడ సమీపంలో తీరం తాకనున్న ‘మొంథా’ తుఫాన్
* జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో నాలుగు రోజులు ప్రచారం చేయనున్న సీఎం రేవంత్
* పత్తి తేమ 12% దాటితే మద్దతు ధర రాకపోవచ్చు: తుమ్మల
* రెండో దశలో 12 చోట్ల SIR నిర్వహణ: CEC
* కోలుకుంటున్న టీమ్‌ఇండియా క్రికెటర్ శ్రేయస్ అయ్యర్