News March 11, 2025

కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పనులు 65% పూర్తి: కిషన్ రెడ్డి

image

TG: హన్మకొండ(D) కాజీపేటలో నిర్మిస్తున్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ప్రాజెక్టు పనులు 65% పూర్తయినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ ప్రాజెక్టు రివైజ్డ్ బడ్జెట్ రూ.716 కోట్లు అని పేర్కొన్నారు. 160 ఎకరాలలో అంతర్జాతీయ ప్రమాణాలతో దీనిని అభివృద్ధి చేస్తున్నామని, ఇది ఏడాదికి 2,400కు పైగా వ్యాగన్లను తయారు చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని చెప్పారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను Xలో షేర్ చేశారు.

Similar News

News February 7, 2026

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బాల బాలికల వాలీబాల్ జట్టు ఎంపిక

image

కమ్మర్‌పల్లి మండల కేంద్రంలోని మినీ స్టేడియంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బాలబాలికల ట్రయల్స్ వాలీబాల్ ఎంపిక ఈనెల 8న ఉదయం 10 గంటలకు నిర్వహిస్తున్నట్లు జిల్లా అధ్యక్షుడు హనుమంత్ రెడ్డి తెలిపారు. 1 జనవరి 2005 నుంచి జన్మించిన వారు ఒరిజినల్ SSC మెమో, బోనాఫైడ్ సర్టిఫికేట్ తీసుకురావాలి తెలిపారు. కార్యదర్శి మల్లేష్ గౌడ్, కోశాధికారి గంగారెడ్డి, కమ్మర్ పల్లి అధ్యక్షుడు రవీందర్ రెడ్డి పాల్గొన్నారు.

News February 7, 2026

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బాల బాలికల వాలీబాల్ జట్టు ఎంపిక

image

కమ్మర్‌పల్లి మండల కేంద్రంలోని మినీ స్టేడియంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బాలబాలికల ట్రయల్స్ వాలీబాల్ ఎంపిక ఈనెల 8న ఉదయం 10 గంటలకు నిర్వహిస్తున్నట్లు జిల్లా అధ్యక్షుడు హనుమంత్ రెడ్డి తెలిపారు. 1 జనవరి 2005 నుంచి జన్మించిన వారు ఒరిజినల్ SSC మెమో, బోనాఫైడ్ సర్టిఫికేట్ తీసుకురావాలి తెలిపారు. కార్యదర్శి మల్లేష్ గౌడ్, కోశాధికారి గంగారెడ్డి, కమ్మర్ పల్లి అధ్యక్షుడు రవీందర్ రెడ్డి పాల్గొన్నారు.

News February 7, 2026

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బాల బాలికల వాలీబాల్ జట్టు ఎంపిక

image

కమ్మర్‌పల్లి మండల కేంద్రంలోని మినీ స్టేడియంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బాలబాలికల ట్రయల్స్ వాలీబాల్ ఎంపిక ఈనెల 8న ఉదయం 10 గంటలకు నిర్వహిస్తున్నట్లు జిల్లా అధ్యక్షుడు హనుమంత్ రెడ్డి తెలిపారు. 1 జనవరి 2005 నుంచి జన్మించిన వారు ఒరిజినల్ SSC మెమో, బోనాఫైడ్ సర్టిఫికేట్ తీసుకురావాలి తెలిపారు. కార్యదర్శి మల్లేష్ గౌడ్, కోశాధికారి గంగారెడ్డి, కమ్మర్ పల్లి అధ్యక్షుడు రవీందర్ రెడ్డి పాల్గొన్నారు.