News February 1, 2025
రంజీల్లో కోహ్లీ.. రోజుకు జీతం ఎంతంటే?

విరాట్ కోహ్లీ ఢిల్లీ తరఫున రంజీ మ్యాచ్ ఆడుతున్నారు. రంజీలు ఆడితే కోహ్లీకి రోజుకు రూ.60,000 జీతం అందుకోనున్నారు. మ్యాచ్ జరిగే 4 రోజులకు కలిపి రూ.2.40 లక్షలు పారితోషికం తీసుకుంటారు. రంజీల్లో 40 మ్యాచులకు పైగా ఆడితే రోజుకు రూ.60వేలు, 21-40 మ్యాచులకు రూ.50వేలు, 20 కంటే తక్కువ ఆడితే రూ.40వేలు, ఆరంగేట్ర ఆటగాడికి రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు ఇస్తారు.
Similar News
News January 25, 2026
టాస్ గెలిచిన టీమ్ ఇండియా.. టీమ్స్ ఇవే

న్యూజిలాండ్తో మూడో టీ20లో ఇండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. వరుణ్ చక్రవర్తి, అర్ష్దీప్కు విశ్రాంతినిచ్చి వారి స్థానంలో బుమ్రా, బిష్ణోయ్ను తుదిజట్టులోకి తీసుకున్నారు.
IND: శాంసన్, అభిషేక్, ఇషాన్, సూర్య, హార్దిక్, దూబే, రింకూ సింగ్, హర్షిత్, బుమ్రా, కుల్దీప్, బిష్ణోయ్.
NZ: కాన్వే, సీఫర్ట్, రచిన్, ఫిలిప్స్, చాప్మన్, మిచెల్, సాంట్నర్, జెమీసన్, హెన్రీ, సోథీ, జాకబ్.
News January 25, 2026
రోహిత్ శర్మ, హర్మన్ప్రీత్ కౌర్కు పద్మశ్రీ అవార్డ్స్

ఈ ఏడాది క్రీడల రంగంలో 8 మందికి పద్మశ్రీ పురస్కారాలు దక్కాయి. క్రికెట్లో రోహిత్ శర్మతో పాటు హర్మన్ప్రీత్ కౌర్కు లభించాయి. అలాగే మహిళల హాకీ గోల్కీపర్ సవితా పునియా, అథ్లెట్ ప్రవీణ్ కుమార్, పంజాబ్కు చెందిన బల్దేవ్ సింగ్, MP నుంచి భగవాన్దాస్ రైక్వార్, పుదుచ్చేరి కె.పజనివేల్ను అవార్డులు వరించాయి. జార్జియాకు చెందిన వ్లాదిమిర్ మెస్త్విరిష్విలికి మరణానంతరం పద్మశ్రీ ప్రకటించారు.
News January 25, 2026
ఏ తిథి రోజున ఎవరిని ఆరాధించాలంటే..? (1/2)

పాడ్యమి: ఆరోగ్యం, తేజస్సు కోసం అగ్ని దేవుడు.
విదియ: విద్య, జ్ఞానం కోసం బ్రహ్మ దేవుడు.
తదియ: సౌభాగ్యం కోసం, గౌరీ దేవి (పార్వతి).
చతుర్థి: విఘ్నాల తొలగింపు, విజయం కోసం వినాయకుడు.
పంచమి: సంతాన ప్రాప్తి, కుజదోష నివారణకై నాగదేవత.
షష్ఠి: శత్రు జయం, ధైర్యం, దోష వినాశనానికి కుమారస్వామి.
సప్తమి: ఆరోగ్య సిద్ధి, కంటి సమస్యల నివారణకై సూర్యుడు
అష్టమి: భయ నివారణ, రక్షణ కోసం దుర్గాదేవి.


