News July 28, 2024
‘లోకేశ్ స్పందించాలి’.. ఏపీ విద్యార్థుల పరిస్థితి ఏంటి?

HYDలోని అంబేడ్కర్ ఓపెన్, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలు 2024-25 ఏడాదికి తెలంగాణ విద్యార్థుల వరకే అడ్మిషన్ల నోటిఫికేషన్లు విడుదల చేశాయి. జూన్ 2తో HYD ఉమ్మడి రాజధాని గడువు ముగియడంతో తెలంగాణ విద్యార్థులు మాత్రమే చేరాల్సి ఉంటుంది. ఈ 2 యూనివర్సిటీల విభజన పూర్తవకపోవడంతో ఇప్పుడు ఏపీ విద్యార్థుల అడ్మిషన్లు ప్రశ్నార్థకమయ్యాయి. మంత్రి లోకేశ్ దీనిపై దృష్టి సారించాలని విద్యార్థులు కోరుతున్నారు.
Similar News
News December 13, 2025
MECON లిమిటెడ్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

మెటలర్జికల్& ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ లిమిటెడ్ (<
News December 13, 2025
అతి శక్తిమంతమైన 18 కొండలు

మణికంఠుడు 18 కొండలను దాటి శబరిమలలో కొలువయ్యాడని భక్తులు నమ్ముతారు. ఆ కొండలు దాటిన భక్తులకు మోక్షం లభిస్తుందని పండితులు చెబుతారు. ఆ 18 మెట్లు: 1.పొన్నాంబళమేడు 2.గౌదవమల 3.నాగమల 4.సుందరమల 5.చిట్టంబలమల 6.దైలాదుమల 7.శ్రీపాదమల 8.ఖలిగిమల 9.మాతంగమల 10.దేవరమల 11.నీల్కల్ మల 12.దాలప్పార్ మల 13.నీలిమల 14.కరిమల 15.పుత్తుశేరిమల 16.కాళైకట్టి మల 17.ఇంజప్పార మల 18.శబరిమల. <<-se>>#AyyappaMala<<>>
News December 13, 2025
తగ్గిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ వెండి ధర భారీగా తగ్గింది. కేజీ వెండి ధర రూ.5వేలు తగ్గి రూ.2,10,000కి చేరింది. అటు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.270 తగ్గి రూ.1,33,910గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.250 తగ్గి రూ.1,22,750కి చేరింది.


