News August 30, 2024

పాన్ మసాలా యాడ్‌కు నో చెప్పిన మాధవన్!

image

తమిళ స్టార్ నటుడు మాధవన్ ప్రముఖ పాన్ మసాలా బ్రాండ్‌ను ప్రమోట్ చేసేందుకు ఒప్పుకోలేదని సినీ వర్గాలు తెలిపాయి. తన ప్రభావంతో అభిమానులు వ్యసనపరులు అవుతారనే కారణంతో ఆయన ఈ ఆఫర్‌ను తిరస్కరించినట్లు పేర్కొన్నాయి. భారీగా చెల్లించేందుకు బ్రాండ్ ప్రతినిధులు ముందుకొచ్చినా తన వ్యక్తిగత విలువలకు అనుగుణంగా దీనికి నో చెప్పారని టాక్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, యష్ సైతం ఇలాంటి ప్రకటనలకు గతంలో నో చెప్పారు.

Similar News

News November 25, 2025

సౌతాఫ్రికా డిక్లేర్.. భారత్ టార్గెట్ 549

image

టీమ్ ఇండియాతో రెండో టెస్టులో సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్సును డిక్లేర్ చేసింది. బవుమా సేన 5 వికెట్లు కోల్పోయి 260 రన్స్ చేసింది. స్టబ్స్ 94 పరుగులు చేసి ఔట్ అయ్యారు. సౌతాఫ్రికా భారత్ ముందు 549 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

News November 25, 2025

సౌతాఫ్రికా డిక్లేర్.. భారత్ టార్గెట్ 549

image

టీమ్ ఇండియాతో రెండో టెస్టులో సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్సును డిక్లేర్ చేసింది. బవుమా సేన 5 వికెట్లు కోల్పోయి 260 రన్స్ చేసింది. స్టబ్స్ 94 పరుగులు చేసి ఔట్ అయ్యారు. సౌతాఫ్రికా భారత్ ముందు 549 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

News November 25, 2025

భర్తపై గృహ హింస కేసు పెట్టిన నటి

image

బాలీవుడ్ నటి సెలీనా జైట్లీ తన భర్త పీటర్ హాగ్‌పై గృహహింస కేసు పెట్టారు. ఆయన నుంచి రూ.50Cr నష్టపరిహారం ఇప్పించాలన్నారు. నెలకు తనకు రూ.10 లక్షలు మెయింటెనెన్స్ చెల్లించేలా ఆదేశించాలని ముంబై కోర్టును కోరారు. అంతేకాకుండా ముంబైలోని తన నివాసంలోకి హాగ్‌ను ప్రవేశించకుండా ముగ్గురు పిల్లలను తానే చూసుకునే అనుమతివ్వాలన్నారు. దీంతో కోర్టు హాగ్‌కు నోటీసులు జారీ చేసింది. జైట్లీ, హాగ్ 2011లో పెళ్లి చేసుకున్నారు.