News June 29, 2024
ఇంటెలిజెన్స్ చీఫ్గా మహేశ్ చంద్ర లడ్హా?

ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్గా 1998 బ్యాచ్ ఐపీఎస్ అధికారి మహేశ్ చంద్ర లడ్హా నియమితులు కానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం CRPFలో ఐజీగా కొనసాగుతున్న ఆయన.. కేంద్ర సర్వీసుల్లో డిప్యుటేషన్ ముగించుకుని రెండు రోజుల్లో ఏపీకి రానున్నారు. గతంలో గ్రేహౌండ్స్ అసాల్ట్ కమాండర్గా, చింతపల్లి ఏఎస్పీగా, ప్రకాశం, నిజామాబాద్, గుంటూరు జిల్లాల ఎస్పీగా, విశాఖ సీపీగా పని చేశారు. NIAలోనూ ఐజీగా బాధ్యతలు నిర్వర్తించారు.
Similar News
News December 13, 2025
వంటింటి చిట్కాలు

* బియ్యం డబ్బాలో నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఉంచితే పురుగు చేరదు.
* వండటానికి ముందు ఆకుకూరలను పంచదార నీళ్ళలో ఉంచితే కూరలు రుచిగా వుంటాయి.
* అరిసెలు వండేటప్పుడు పాకంలో బియ్యం పిండి సరిపోకపోతే తగినంత గోధుమపిండి కలపండి.
* పెండలం, కంద దుంపలు ముక్కలుగా కోసిన తరువాత కాసేపు పెరుగులో ఉంచితే జిగురు పోతుంది. కూర రుచిగా ఉంటుంది.
News December 13, 2025
అఖండ-2.. తొలిరోజు రూ.59.5 కోట్ల కలెక్షన్లు

బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన అఖండ-2 సినిమా బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది. ప్రీమియర్స్తో కలిపి తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.59.5 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించినట్లు మేకర్స్ వెల్లడించారు. బాలయ్య కెరీర్లో ఇవే బిగ్గెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్లు అని తెలిపారు. నిన్న విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చిన విషయం తెలిసిందే. ఆది పినిశెట్టి, సంయుక్త, హర్షాలీ కీలక పాత్రలు పోషించారు.
News December 13, 2025
NIT ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు

<


