News March 18, 2024
MBNR: ఒక్కసారిగా చల్లబడ్డ వాతావరణం..

నిన్న మొన్నటి వరకు ఎండల వేడి నీతో ఇబ్బందులు పడ్డ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజలకు సోమవారం కాస్త ఉపశమనం లభించింది. నిన్నటి వరకు 35 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యి ఎండ వేడిమిని తట్టుకోలేక ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం నుంచి వాతావరణం ఒక్కసారిగా చల్లబడి ఉష్ణోగ్రతలు 27 డిగ్రీలకు పడిపోయాయి. వాతావరణం లో చోటుచేసుకున్న మార్పుల కారణంగా ప్రస్తుతం కూల్గా ఉంది.
Similar News
News April 16, 2026
సీసీ కుంట: శ్రావణి మృతి కేసులో మలుపు.. ప్రవీణ్ మృతి..!

చిన్నచింతకుంట(M) కురుమూర్తి స్వామి గుట్ట వద్ద బుధవారం నిన్న అనుమానాస్పదస్థితిలో మహిళ <<19658838>>మృతి చెందిన<<>> కేసు మలుపు తిరిగింది. ఎస్ఐ ఓబుల్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మరికల్(M) వెంకటాపూర్కు చెందిన శ్రావణి(26) మృతదేహం అనుమానాస్పదంగా లభించగా, అదే గ్రామానికి చెందిన ప్రవీణ్ అక్కడే స్పృహ కోల్పోయి ఉన్నాడు. అతడిని 108లో ఆసుపత్రికి తరలించేలోపు మృతి చెందాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
News April 16, 2026
సీసీ కుంట: శ్రావణి మృతి కేసులో మలుపు.. ప్రవీణ్ మృతి..!

చిన్నచింతకుంట(M) కురుమూర్తి స్వామి గుట్ట వద్ద బుధవారం నిన్న అనుమానాస్పదస్థితిలో మహిళ మృతి చెందిన కేసు మలుపు తిరిగింది. ఎస్ఐ ఓబుల్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మరికల్(M) వెంకటాపూర్కు చెందిన శ్రావణి(26) మృతదేహం అనుమానాస్పదంగా లభించగా, అదే గ్రామానికి చెందిన ప్రవీణ్ అక్కడే స్పృహ కోల్పోయి ఉన్నాడు. అతడిని 108లో ఆసుపత్రికి తరలించేలోపు మృతి చెందాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
News April 15, 2026
MBNR : దడ పుట్టిస్తున్న ఎండలు

మహబూబ్ నగర్ జిల్లాలో వేసవి ఉష్ణోగ్రతలు రోజురోజుకు గణనీయంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో భూత్పూర్ మండలం కొత్త మొల్గరలో 42.5 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదయింది. చిన్నచింతకుంట మండలం వడ్డేమాన్ 42.2, మహమ్మదాబాద్ 42.0, దేవరకద్ర 41.9, గండీడ్ మండలం సల్కర్ పేట, అడ్డాకుల 41.8, మిడ్జిల్ మండలం దోనూరు, హన్వాడ 41.4, కోయిలకొండ మండలం సిరి వెంకటాపూర్ 41.3, జడ్చర్ల, కౌకుంట్ల 40.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.


