News March 18, 2024

MLG: ఎండిన వరి పొలానికి నిప్పు పెట్టిన రైతు

image

మిర్యాలగూడ మండలం యాద్గార్‌పల్లి గ్రామానికి చెందిన రైతు మల్లెబోయిన సైదులు ఐదెకరాల్లో వరి సాగు చేశాడు. నాగార్జునసాగర్‌ ఎడమ కాల్వ ఆయకట్టు పరిధిలో ములకలకాల్వ మేజర్‌ కాల్వ కింద బోరు నీటి ఆధారంతో సాగు చేయగా పంట పొట్ట దశకు వచ్చే వరకు నీరు పారింది. తాజాగా బోర్లలో నీరు లేకపోవడంతో పొలం పూర్తిగా ఎండిపోయింది. దీంతో ఎండిన పంటకు నిప్పు పెట్టాడు. ఐదెకరాల్లో సాగుకు రూ.1.25 లక్షల పెట్టుబడి పెట్టినట్టు వాపోయాడు.

Similar News

News April 11, 2026

​నేటి నుంచి ‘అరైవ్ అలైవ్’ వారోత్సవాలు: ఎస్పీ శరత్ చంద్ర

image

రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా పోలీస్ శాఖ ‘అరైవ్ అలైవ్’ నినాదంతో వారోత్సవాలకు శ్రీకారం చుట్టింది. ఈ నెల 13 నుంచి 18 వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామస్థాయిలో భద్రతా కమిటీలను ఏర్పాటు చేస్తామని, ప్రమాదకర మలుపులను (బ్లైండ్ స్పాట్స్) గుర్తించి తగిన చర్యలు చేపడతామని ఆయన పేర్కొన్నారు.

News April 11, 2026

​నేటి నుంచి ‘అరైవ్ అలైవ్’ వారోత్సవాలు: ఎస్పీ శరత్ చంద్ర

image

రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా పోలీస్ శాఖ ‘అరైవ్ అలైవ్’ నినాదంతో వారోత్సవాలకు శ్రీకారం చుట్టింది. ఈ నెల 13 నుంచి 18 వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామస్థాయిలో భద్రతా కమిటీలను ఏర్పాటు చేస్తామని, ప్రమాదకర మలుపులను (బ్లైండ్ స్పాట్స్) గుర్తించి తగిన చర్యలు చేపడతామని ఆయన పేర్కొన్నారు.

News April 11, 2026

​నేటి నుంచి ‘అరైవ్ అలైవ్’ వారోత్సవాలు: ఎస్పీ శరత్ చంద్ర

image

రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా పోలీస్ శాఖ ‘అరైవ్ అలైవ్’ నినాదంతో వారోత్సవాలకు శ్రీకారం చుట్టింది. ఈ నెల 13 నుంచి 18 వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామస్థాయిలో భద్రతా కమిటీలను ఏర్పాటు చేస్తామని, ప్రమాదకర మలుపులను (బ్లైండ్ స్పాట్స్) గుర్తించి తగిన చర్యలు చేపడతామని ఆయన పేర్కొన్నారు.