News November 16, 2024
‘బ్రాండ్ ఇండియా’ను ప్రపంచానికి పరిచయం చేసిన మోదీ: CM చంద్రబాబు

PM నరేంద్రమోదీ ‘బ్రాండ్ ఇండియా’ను ప్రపంచానికి పరిచయం చేశారని AP CM చంద్రబాబు నాయుడు అన్నారు. బ్రాండ్ బలంగా ఉంటేనే అద్భుతాలు చేయడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు మోదీ చేసింది అదేనన్నారు. ఇప్పుడాయన స్పష్టమైన విజన్, పాలసీ, డైరెక్షన్, ప్రాసెస్తో వికసిత్ భారత్ 2047 వైపు వెళ్తున్నారని వెల్లడించారు. ఆయన నాయకత్వంలో భారత్ ప్రపంచంలోనే నం.1 ఎకానమీ అవుతుందనడంలో సందేహం లేదని HTLS 2024లో అన్నారు.
Similar News
News January 24, 2026
సెంటర్ సిల్క్ బోర్డ్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

<
News January 24, 2026
క్లీనింగ్ టిప్స్

* ఫర్నిచర్పై గీతలు పడితే వాటిని షూ పాలిషర్తో క్లీన్ చేస్తే పోతాయి.
* ఫ్లాస్కులో దుర్వాసన రాకుండా ఉండాలంటే లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క ఉంచండి.
* చెక్క వస్తువులను పాలిష్ చేయాలంటే వెనిగర్, వేడినీళ్ళు కలిపి క్లాత్తో తుడిస్తే కొత్తవాటిలా మెరుస్తాయి.
* బంగాళా దుంప తొక్కలతో గాజు వస్తువులను, అద్దాలను తుడిస్తే తళతళలాడతాయి.
News January 24, 2026
అలర్ట్.. 149 మిలియన్ల పాస్వర్డ్లు లీక్

ప్రపంచ వ్యాప్తంగా 149M(దాదాపు 15కోట్లు) యూజర్నేమ్లు, పాస్వర్డ్లు ఆన్లైన్లో లీక్ అయినట్లు సైబర్ నిపుణులు గుర్తించారు. ఇందులో Gmail, FB, ఇన్స్టా, నెట్ఫ్లిక్స్, బ్యాంకింగ్, క్రిప్టో అకౌంట్ల వివరాలు ఉన్నాయి. ఇన్ఫోస్టీలర్ మాల్వేర్ ద్వారా ఈ సమాచారం చోరీ అయినట్లు తెలుస్తోంది. వినియోగదారులు పాస్వర్డ్లు మార్చుకోవాలని, ప్రతి అకౌంట్కు వేర్వేరుగా స్ట్రాంగ్గా ఉండేవి పెట్టుకోవాలని సూచిస్తున్నారు.


