News April 24, 2024

అత్యధిక ప్రకృతి విపత్తులు ఆసియాలోనే: యూఎన్

image

ప్రకృతి విపత్తుల కారణంగా ప్రపంచంలో ఆసియా అత్యధికంగా ప్రభావితమవుతోందని ఐక్యరాజ్యసమితి వాతావరణ సంస్థ(WMO) ఓ నివేదికలో తెలిపింది. తుఫాన్లు, వరదలే ఈ విపత్తుల్లో అత్యధికమని వెల్లడించింది. వీటి వలన గత ఏడాది 2వేలమందికి పైగా ప్రాణాలు కోల్పోయారని వివరించింది. ఇక అత్యధిక ఉష్ణోగ్రతలు, కరవు, భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు వంటివి కూడా ఆసియా దేశాలపై విరుచుకుపడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది.

Similar News

News April 11, 2026

ఛార్జీలు విధిస్తే UPI వాడకం ఆపేస్తామంటున్న యూజర్లు!

image

లాంచ్ అయిన పదేళ్లలో UPI డిమాండ్ గణనీయంగా పెరిగినా ఛార్జీలు విధించే ప్రతిపాదనను యూజర్లు ఇష్టపడనట్లు ఓ రిపోర్ట్ పేర్కొంది. అదే జరిగితే వాడకం ఆపేస్తామని 75% మంది యూజర్లు తేల్చిచెప్పినట్లు తెలిపింది. మిగతా 25% మంది అనుకూలంగా ఉన్నా ఛార్జీల విధానంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినట్లు పేర్కొంది. కొందరు ఫిక్స్‌డ్ ఫీజుకు ఓటేయగా, ట్రాన్సాక్షన్ వాల్యూ బట్టి ఛార్జీలు ఉండాలని మరికొందరు చెప్పినట్లు పేర్కొంది.

News April 11, 2026

ఛార్జీలు విధిస్తే UPI వాడకం ఆపేస్తామంటున్న యూజర్లు!

image

లాంచ్ అయిన పదేళ్లలో UPI డిమాండ్ గణనీయంగా పెరిగినా ఛార్జీలు విధించే ప్రతిపాదనను యూజర్లు ఇష్టపడనట్లు ఓ రిపోర్ట్ పేర్కొంది. అదే జరిగితే వాడకం ఆపేస్తామని 75% మంది యూజర్లు తేల్చిచెప్పినట్లు తెలిపింది. మిగతా 25% మంది అనుకూలంగా ఉన్నా ఛార్జీల విధానంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినట్లు పేర్కొంది. కొందరు ఫిక్స్‌డ్ ఫీజుకు ఓటేయగా, ట్రాన్సాక్షన్ వాల్యూ బట్టి ఛార్జీలు ఉండాలని మరికొందరు చెప్పినట్లు పేర్కొంది.

News April 11, 2026

ఛార్జీలు విధిస్తే UPI వాడకం ఆపేస్తామంటున్న యూజర్లు!

image

లాంచ్ అయిన పదేళ్లలో UPI డిమాండ్ గణనీయంగా పెరిగినా ఛార్జీలు విధించే ప్రతిపాదనను యూజర్లు ఇష్టపడనట్లు ఓ రిపోర్ట్ పేర్కొంది. అదే జరిగితే వాడకం ఆపేస్తామని 75% మంది యూజర్లు తేల్చిచెప్పినట్లు తెలిపింది. మిగతా 25% మంది అనుకూలంగా ఉన్నా ఛార్జీల విధానంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినట్లు పేర్కొంది. కొందరు ఫిక్స్‌డ్ ఫీజుకు ఓటేయగా, ట్రాన్సాక్షన్ వాల్యూ బట్టి ఛార్జీలు ఉండాలని మరికొందరు చెప్పినట్లు పేర్కొంది.