News August 7, 2024
మోదీ వల్ల నా దేశం భద్రం: బీజేపీ శ్రేణులు

బంగ్లాదేశ్ అస్థిరత అనంతరం బీజేపీ కార్యకర్తలు ప్రధాని మోదీని కొనియాడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. పాక్, బంగ్లా, శ్రీలంక రాజకీయంగా అట్టుడుకుతున్నాయని, చైనా మాంద్యాన్ని ఎదుర్కొంటోందని చెబుతూ పోస్టర్లు షేర్ చేస్తున్నారు. మోదీ పాలన కారణంగా భారత్ భద్రంగా ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. అయితే, భారత్లో అనేక సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయంటూ విపక్ష పార్టీల శ్రేణులు వారికి కౌంటర్ ఇస్తున్నాయి.
Similar News
News November 18, 2025
నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ గడువు పెంపు

TG: ఇంటర్ పూర్తిచేసిన విద్యార్థులకు అందించే నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ దరఖాస్తుల గడువును NOV 30 వరకు పొడిగించినట్లు TGBIE ప్రకటించింది. ఫ్రెష్, రెన్యూవల్ రెండింటికీ ఇది వర్తిస్తుంది. 2025 ఇంటర్ పరీక్షల్లో టాప్ 20 పర్సంటైల్లో ఉన్న విద్యార్థులు ఫ్రెష్గా దరఖాస్తు చేసుకోవచ్చు. గతంలో ఈ స్కాలర్షిప్ పొందినవారు 2025-26 విద్యాసంవత్సరానికి రెన్యూవల్ చేసుకోవచ్చు. సైట్: scholarships.gov.in
News November 18, 2025
ఇతిహాసాలు క్విజ్ – 70

ఈరోజు ప్రశ్న: హనుమంతుడిని ‘మారుతీ’ అని ఎందుకు పిలుస్తారు?
☛ పై ప్రశ్నకు సమాధానాన్ని సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు జవాబు తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>
News November 18, 2025
ఇతిహాసాలు క్విజ్ – 70

ఈరోజు ప్రశ్న: హనుమంతుడిని ‘మారుతీ’ అని ఎందుకు పిలుస్తారు?
☛ పై ప్రశ్నకు సమాధానాన్ని సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు జవాబు తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>


