News March 18, 2024
నంద్యాల: టెన్త్ పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్, ఎస్పీ

నంద్యాలలో పదో తరగతి పరీక్షలు జరుగుతున్న పరీక్ష కేంద్రాలను కలెక్టర్ శ్రీనివాసులు, ఎస్పీ రఘువీర్ రెడ్డి సోమవారం తనిఖీ చేశారు. పట్టణంలోని ప్రభుత్వ బాలికల హైస్కూల్, ఎస్పీజీ హైస్కూళ్లను వారు పరిశీలించి మాట్లాడారు. పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయన్నారు. మాస్ కాపీయింగ్ జరగకుండా ప్రతి విద్యార్థిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నామన్నారు.
Similar News
News April 14, 2026
కర్నూలు: రేపే ఫలితాలు.. 48,664 మంది స్టూడెంట్స్ ఎదురు చూపు..!

ఇంటర్ ఫలితాల విడుదలకు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 10.31 గంటలకు రిజల్ట్ వెలువడనున్నాయి. కర్నూలు జిల్లాలో ప్రథమ సంవత్సరం 26,411 మంది, ద్వితీయ సంవత్సరం 22,253 మంది విద్యార్థులు ఉన్నారు. అందరికంటే ముందుగా Way2Newsలో వేగంగా, సులభంగా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.
News April 14, 2026
కర్నూలు: రేపే ఫలితాలు.. 48,664 మంది స్టూడెంట్స్ ఎదురు చూపు..!

ఇంటర్ ఫలితాల విడుదలకు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 10.31 గంటలకు రిజల్ట్ వెలువడనున్నాయి. కర్నూలు జిల్లాలో ప్రథమ సంవత్సరం 26,411 మంది, ద్వితీయ సంవత్సరం 22,253 మంది విద్యార్థులు ఉన్నారు. అందరికంటే ముందుగా Way2Newsలో వేగంగా, సులభంగా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.
News April 14, 2026
కర్నూలు: రేపే ఫలితాలు.. 48,664 మంది స్టూడెంట్స్ ఎదురు చూపు..!

ఇంటర్ ఫలితాల విడుదలకు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 10.31 గంటలకు రిజల్ట్ వెలువడనున్నాయి. కర్నూలు జిల్లాలో ప్రథమ సంవత్సరం 26,411 మంది, ద్వితీయ సంవత్సరం 22,253 మంది విద్యార్థులు ఉన్నారు. అందరికంటే ముందుగా Way2Newsలో వేగంగా, సులభంగా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.


