News July 15, 2024
చంద్రుడిపై నావిగేషన్.. చైనా ప్రణాళిక

భూమిపై ఉన్నట్లుగానే చంద్రుడిపైనా శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్ను ఏర్పాటు చేసేందుకు చైనా సైంటిస్టులు ప్రణాళిక సిద్ధం చేశారు. మూన్ గురించి క్షుణ్ణంగా తెలుసుకునేందుకు వీలుగా 4 కక్ష్యల్లో 21 ఉపగ్రహాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. 2022లో జపాన్ శాస్త్రవేత్తలు కూడా చంద్రుడిపై 8 శాటిలైట్లతో లూనార్ నావిగేషన్ సిస్టమ్ను ప్రతిపాదించగా, ఆ ప్రాజెక్టు ఇంకా పట్టాలెక్కలేదు.
Similar News
News December 11, 2025
రూ.100కే T20 వరల్డ్ కప్ టికెట్స్

ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026ను భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీకి సంబంధించిన టికెట్లను ఇవాళ సాయంత్రం 6.45 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు ICC ప్రకటించింది. ఇండియాలో ఫేజ్ వన్ టికెట్స్ రేట్స్ రూ.100 నుంచి, శ్రీలంకలో రూ.295 నుంచి ప్రారంభంకానున్నాయి. FEB 7నుంచి MAR 8 వరకు టోర్నీ కొనసాగనుంది. టికెట్స్ బుక్ చేసుకునేందుకు <
News December 11, 2025
APPLY NOW: CSIR-SERCలో ఉద్యోగాలు

CSIR-స్ట్రక్చరల్ ఇంజినీరింగ్ రీసెర్చ్ సెంటర్(<
News December 11, 2025
పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ హవా

TG: తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల హవా కొనసాగుతోంది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు 700+ సర్పంచ్ స్థానాల్లో విజయం సాధించారు. అటు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు 250+ స్థానాలను కైవసం చేసుకున్నారు. ఇండిపెండెంట్లు 150+ స్థానాల్లో గెలవగా.. BJP బలపరిచిన అభ్యర్థులు 50+ స్థానాల్లో విజయం సాధించారు.


