News April 24, 2024
ధోనీని అంత కోపంగా ఎప్పుడూ చూడలేదు: రైనా

సీఎస్కే మాజీ ప్లేయర్ సురేశ్ రైనా ఆసక్తికర విషయాలను వెల్లడించారు. 2014లో పంజాబ్ చేతిలో క్వాలిఫయర్-2లో ఓటమి తర్వాత ధోనీ చాలా కోపంగా కనిపించారని చెప్పారు. మిస్టర్ కూల్ని అలా ఎప్పుడూ చూడలేదని గుర్తు చేసుకున్నారు. చివరి వరకు క్రీజులో(31 బంతుల్లో 42*) ఉన్నా గెలిపించకపోవడంతో డ్రెస్సింగ్ రూమ్లో ప్యాడ్లు, హెల్మెట్ని విసిరేశాడని చెప్పారు. కాగా ఈ మ్యాచులో రైనా 25 బంతుల్లోనే 87 పరుగులు చేశారు.
Similar News
News December 14, 2025
లోక్ అదాలత్లో 10,526 కేసుల పరిష్కారం: జడ్జి శ్రీదేవి

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా లోక్ అదాలత్ కార్యక్రమాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీదేవి శనివారం లాంఛనంగా ప్రారంభించారు. మొత్తం 34 బ్రాంచ్ల ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాత్రి 7 గంటల నాటికి 10,361 పెండింగ్ కేసులు, 165 ఫ్రీలిటికేషన్ కేసులు రాజీ అయ్యాయి. ముఖ్యంగా, 147 వాహన ప్రమాద బీమా కేసులలో సుమారు రూ. 14 కోట్ల పరిహారాన్ని కక్షిదారులకు అందించినట్లు ఆమె తెలిపారు.
News December 14, 2025
లోక్ అదాలత్లో 10,526 కేసుల పరిష్కారం: జడ్జి శ్రీదేవి

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా లోక్ అదాలత్ కార్యక్రమాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీదేవి శనివారం లాంఛనంగా ప్రారంభించారు. మొత్తం 34 బ్రాంచ్ల ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాత్రి 7 గంటల నాటికి 10,361 పెండింగ్ కేసులు, 165 ఫ్రీలిటికేషన్ కేసులు రాజీ అయ్యాయి. ముఖ్యంగా, 147 వాహన ప్రమాద బీమా కేసులలో సుమారు రూ. 14 కోట్ల పరిహారాన్ని కక్షిదారులకు అందించినట్లు ఆమె తెలిపారు.
News December 14, 2025
లోక్ అదాలత్లో 10,526 కేసుల పరిష్కారం: జడ్జి శ్రీదేవి

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా లోక్ అదాలత్ కార్యక్రమాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీదేవి శనివారం లాంఛనంగా ప్రారంభించారు. మొత్తం 34 బ్రాంచ్ల ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాత్రి 7 గంటల నాటికి 10,361 పెండింగ్ కేసులు, 165 ఫ్రీలిటికేషన్ కేసులు రాజీ అయ్యాయి. ముఖ్యంగా, 147 వాహన ప్రమాద బీమా కేసులలో సుమారు రూ. 14 కోట్ల పరిహారాన్ని కక్షిదారులకు అందించినట్లు ఆమె తెలిపారు.


