News August 23, 2024

అచ్యుతాపురం ప్రమాదంపై NGT సుమోటో విచారణ

image

AP: అచ్యుతాపురం సెజ్‌లో మొన్న జరిగిన ప్రమాద ఘటనను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సుమోటోగా విచారించనుంది. ఈ ప్రమాదంలో 17 మంది మరణించడంతో పాటు 60 మందికి పైగా గాయపడినట్లు వచ్చిన వార్తల ఆధారంగా ఏపీ ప్రభుత్వం, ఎసెన్షియా కంపెనీకి NGT నోటీసులు ఇచ్చింది.

Similar News

News November 25, 2025

వేములవాడ ఆసుపత్రిలో ఉచిత కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు

image

వేములవాడ ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో మంగళవారం ఉచిత కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స శిబిరం జరిగింది. ఈ శిబిరంలో మొత్తంగా 31 మంది మగవారికి కోత, కుట్టులేని కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు విజయవంతంగా నిర్వహించారు. వేములవాడ, బోయినపల్లి, ఎల్లారెడ్డిపేట మండలాలకు చెందిన ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఈ శిబిరంలో డాక్టర్లు పెంచలయ్య, రమేష్, సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

News November 25, 2025

వేములవాడ ఆసుపత్రిలో ఉచిత కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు

image

వేములవాడ ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో మంగళవారం ఉచిత కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స శిబిరం జరిగింది. ఈ శిబిరంలో మొత్తంగా 31 మంది మగవారికి కోత, కుట్టులేని కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు విజయవంతంగా నిర్వహించారు. వేములవాడ, బోయినపల్లి, ఎల్లారెడ్డిపేట మండలాలకు చెందిన ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఈ శిబిరంలో డాక్టర్లు పెంచలయ్య, రమేష్, సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

News November 25, 2025

పోలీసుల రూల్స్ కేవలం హిందువులకేనా?: రాజాసింగ్

image

TG: అయ్యప్ప మాల వేసుకున్న హైదరాబాద్ కంచన్‌బాగ్ ఎస్సైకి ఉన్నతాధికారులు మెమో జారీ చేయడంపై ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైరయ్యారు. పోలీసుల రూల్స్ కేవలం హిందువులకే వర్తిస్తాయా అని ప్రశ్నించారు. ముస్లిం సోదరులకు ఫ్రీడమ్ ఇచ్చి హిందూ పోలీసులకు ఎందుకు ఇవ్వట్లేదని నిలదీశారు. రంజాన్ సమయంలో ఇలాంటి రూల్స్ ఎందుకు పెట్టరని మండిపడ్డారు. చట్టాలు అందరికీ సమానంగా ఉండాలని సూచించారు.