News July 22, 2024
పార్లమెంట్లో ఆర్థిక సర్వే ప్రవేశపెట్టిన నిర్మల

కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ఆర్థిక సర్వే(2023-24)ను ప్రవేశపెట్టారు. కాగా రేపు ఆమె సభలో పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి అధికారం చేపట్టిన తర్వాత ఇదే తొలి బడ్జెట్.
Similar News
News January 26, 2026
దూడలలో తెల్లపారుడు వ్యాధి ఎలా వ్యాపిస్తుంది?

తెల్లపారుడు వ్యాధిని కలిగించే ఇ.కోలి క్రిమి సహజంగా దూడ పేగులలో ఉంటుంది. దూడలు అపరిశుభ్రమైన పొదుగు లేదా పాత్రలలో పాలు తాగినప్పుడు, ఒక్కసారిగా ఎక్కువగా పాలు తాగినప్పుడు, వెన్న ఎక్కువగా ఉన్న చివరి పాలు తాగినప్పుడు, పాలు తాగే సమయాలలో తేడా ఉన్నప్పుడు, జున్నుపాలు సరిగా తాగనప్పుడు, దూడల్లో వ్యాధి నిరోధక శక్తి తగ్గినప్పుడు.. దూడ పేగుల్లోని హానికర ఇ.కోలి సంఖ్య పెరిగి తెల్లపారుడు వ్యాధి కలుగుతుంది.
News January 26, 2026
NTPCలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

<
News January 26, 2026
పుట్టింట్లో ఒడిబియ్యం ఎందుకు పోస్తారు?

పెళ్లి తర్వాత తనవారికి దూరమై కొత్త జీవితం ప్రారంభించే వధువుకు ఆ దూరం వల్ల కలిగే బాధ వర్ణనాతీతం. ఆ తల్లిదండ్రుల, కుమార్తె మధ్య దూరాన్ని తగ్గించే ప్రయత్నమే ఈ ‘ఒడిబియ్యం’ సంప్రదాయం. ఆ బంధం ఎప్పటికీ నిలిచి ఉండాలని, కూతురుని మళ్లీ మళ్లీ ఇంటికి పిలిపించి చూసుకోవాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. మనసారా ఆశీర్వదించి ఆమెకు ఇష్టమైన దుస్తులు, పసుపు-కుంకుమ ఇచ్చి గౌరవించడమే ఈ ఆచారం వెనుక ఉన్న అసలు ఉద్దేశం.


