News January 10, 2025
TTD ఛైర్మన్, ఈఓ, జేఈఓపై చర్యలేవీ: అంబటి

AP: తిరుపతి తొక్కిసలాటకు టీటీడీ ఛైర్మన్, ఈఓ, జేఈఓ కారణమని వైసీపీ నేత అంబటి రాంబాబు ఆరోపించారు. వీరిపై సీఎం చంద్రబాబు ఇంకా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ‘అసలు బాధ్యులను వదిలేసి వేరేవారిపై తూతూమంత్రపు చర్యలు తీసుకున్నారు. డీఎస్పీ, గోశాల డైరెక్టర్ను సస్పెండ్ చేయడం ఏంటీ? అసలైన బాధ్యులు టీటీడీ ఛైర్మన్, ఈఓ, జేఈఓపై చర్యలు తీసుకోకపోతే చంద్రబాబుకు పాపం తగులుతుంది’ అని ఆయన వ్యాఖ్యానించారు.
Similar News
News April 19, 2026
అభిషేక్, నితీశ్ కుమార్ల ఫ్యామిలీలను చూశారా?

నిన్న ఉప్పల్ స్టేడియంలో CSKతో జరిగిన మ్యాచులో SRH ప్లేయర్లైన అభిషేక్, నితీశ్ కుమార్ రెడ్డి కుటుంబసభ్యులు ఎంజాయ్ చేశారు. వారి తల్లిదండ్రులతో పాటు చెల్లెలు కూడా మ్యాచ్ చూసేందుకు వచ్చారు. అనంతరం అందరూ కలిసి గ్రూప్ ఫొటో తీసుకున్నారు. నితీశ్ సోదరి తేజస్వీ రెడ్డి ఉజ్బెకిస్థాన్లో మెడిసిన్ చదువుతున్నారు. అటు అభిషేక్ సోదరి కోమల్ శర్మ ఫిజియోథెరపిస్ట్. గతేడాది వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్నారు.
News April 19, 2026
అభిషేక్, నితీశ్ కుమార్ల ఫ్యామిలీలను చూశారా?

నిన్న ఉప్పల్ స్టేడియంలో CSKతో జరిగిన మ్యాచులో SRH ప్లేయర్లైన అభిషేక్, నితీశ్ కుమార్ రెడ్డి కుటుంబసభ్యులు ఎంజాయ్ చేశారు. వారి తల్లిదండ్రులతో పాటు చెల్లెలు కూడా మ్యాచ్ చూసేందుకు వచ్చారు. అనంతరం అందరూ కలిసి గ్రూప్ ఫొటో తీసుకున్నారు. నితీశ్ సోదరి తేజస్వీ రెడ్డి ఉజ్బెకిస్థాన్లో మెడిసిన్ చదువుతున్నారు. అటు అభిషేక్ సోదరి కోమల్ శర్మ ఫిజియోథెరపిస్ట్. గతేడాది వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్నారు.
News April 19, 2026
దాడి జరిగిన రోజే హార్ముజ్ దాటిన ‘దేశ్ గరిమా’!

ఇటీవల హార్ముజ్లో రెండు భారతీయ నౌకలు దాడికి గురైన రోజే మరో ఇండియన్ షిప్ సేఫ్గా జలసంధిని క్రాస్ చేసింది. క్రూడ్ ఆయిల్, 31 మంది సిబ్బందితో హార్ముజ్ దాటిన ఈ నౌక ఏప్రిల్ 22కు ముంబై చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం. నౌక కదలికలను పర్యవేక్షిస్తున్నానని కేంద్ర అధికారులు వెల్లడించారు. కాగా సామ్నర్ హెరాడ్, జగ్ అర్నవ్ నౌకలపై ఇరాన్ గన్ బోట్లు దాడి చేశాయి.


