News March 16, 2024
ఒడిశా, అరుణాచల్, సిక్కిం 2019 రిజల్ట్స్

ఒడిశా: అసెంబ్లీ స్థానాలు 147: BJD-112, BJP-23, INC- 9, CPM-1, ఇండిపెండెంట్-1.
ఎంపీ స్థానాలు-21: BJD-12, BJP-8, INC-1
అరుణాచల్ ప్రదేశ్: అసెంబ్లీ స్థానాలు 60: NDA-41, JDU-7, NPP-5, INC-4, PPA-1, ఇండిపెండెంట్లు-2
2 ఎంపీ స్థానాల్లో BJP గెలిచింది.
సిక్కిం: అసెంబ్లీ స్థానాలు 32: సిక్కిం క్రాంతికారి మోర్చా-17, సిక్కిం డెమొక్రటిక్ ఫ్రంట్ -15
ఏకైక MP స్థానంలో సిక్కిం క్రాంతికారి మోర్చా గెలిచింది.
Similar News
News March 30, 2025
మరో దేశంలో భూకంపం.. సునామీ హెచ్చరికలు

భూకంపం మరో దేశాన్ని వణికించింది. పసిఫిక్ ద్వీప దేశం టోంగాలో భూమి కంపించినట్లు అంతర్జాతీయ కథనాలు పేర్కొన్నాయి. రిక్టర్ స్కేలుపై 7.1 మ్యాగ్నిట్యూడ్ తీవ్రత నమోదైనట్లు తెలిపాయి. దీంతో సునామీ హెచ్చరికలు జారీ చేసినట్లు వెల్లడించాయి. రెండు రోజుల క్రితం మయన్మార్లో భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే.
News March 30, 2025
స్టార్క్కు టీ20ల్లో ఇదే తొలిసారి

మిచెల్ స్టార్క్ తొలిసారి టీ20ల్లో ఐదు వికెట్లు తీశారు. ఈ 35 ఏళ్ల ప్లేయర్ టెస్టుల్లో 15, వన్డేల్లో 9 సార్లు ఐదేసి వికెట్లు తీశారు. అయితే టీ20ల్లో 5 వికెట్లు తీయడం ఇదే తొలిసారి. ఐపీఎల్-2025లో డీసీ తరఫున ఈ ఘనత సాధించారు. SRHతో మ్యాచులో కీలక వికెట్లు తీసి ఆ జట్టును తక్కువ పరుగులకే పరిమితం చేశారు.
News March 30, 2025
మావోయిస్టులకు మరో భారీ దెబ్బ

ఇప్పటికే ఎన్కౌంటర్లలో క్యాడర్ను కోల్పోతున్న మావోయిస్టులకు మరో పెద్ద దెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా 50మంది మావోయిస్టులు లొంగిపోయారు. వారిలో 14మంది తలలపై రూ.68లక్షల రివార్డు ఉంది. లొంగిపోయినవారికి ప్రభుత్వం పునరావాసం కల్పిస్తుందని అధికారులు తెలిపారు. PM మరికొన్ని గంటల్లో ఛత్తీస్గఢ్లో పర్యటించనుండగా ఈ లొంగుబాటు జరగడం గమనార్హం. గత ఏడాది ఆగస్టులో 25మంది నక్సలైట్లు లొంగిపోయారు.