India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
2019 ఎన్నికల సమయంలో లోక్సభకు లిమిట్ రూ.70లక్షలు, అసెంబ్లీకి రూ.28లక్షలుగా ఉండేది. దేశ తొలి జనరల్ ఎలక్షన్లో (1951-52) లోక్సభకు రూ.25వేలు లిమిట్ ఉండేది. పలు ఈశాన్య రాష్ట్రాలకు ఇది రూ.10వేలుగా ఉండేది. 1971లో ఈ లిమిట్ను రూ.35వేలు చేశారు. ఇక 1980లో ఆ లిమిట్ రూ.లక్షకు, 1998లో రూ.15లక్షలకు, 2004లో రూ.25లక్షలకు, 2014లో రూ.70లక్షలకు పెరిగింది.
<<-se>>#Elections2024<<>>
ముంబై కెప్టెన్గా రోహిత్ను కాదని హార్దిక్కు బాధ్యతలు అప్పగించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. తాజాగా కొందరు పాండ్య భార్యను లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేస్తున్నారు. నటాషా సోషల్ మీడియా పోస్టులపై పాండ్యను ఉద్దేశించి అసభ్యకర కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇలా కుటుంబ సభ్యులను విమర్శించడం సరికాదని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.
*156- క్రిస్ గేల్
*113- రోహిత్ శర్మ
*112- డేవిడ్ వార్నర్
*110- షేన్ వాట్సన్
*110- రాబిన్ ఉతప్ప
*109- యూసుఫ్ పఠాన్
*108- విరాట్ కోహ్లీ
*104- కీరన్ పొలార్డ్
*100- ధోనీ
UP గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ(60) జైలులో గుండెపోటుతో <<12945657>>మరణించడం<<>> చర్చనీయాంశంగా మారింది. ఆయన విషప్రయోగం వల్లే చనిపోయినట్లు కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. స్వాతంత్ర్య సమరయోధుడు, జామియా మిలియా ఇస్లామియా వర్సిటీ కో ఫౌండర్ ముఖ్తార్ అహ్మద్ మనవడైన ఈయనపై 60 క్రిమినల్ కేసులున్నాయి. 5సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. నకిలీ తుపాకీ లైసెన్స్ కేసులో శిక్ష అనుభవిస్తూ మరణించారు.
అమ్మాయి ట్రాప్లో పడ్డ హీరో దాన్నుంచి ఎలా బయటకు వచ్చాడనేదే ‘టిల్లు స్క్వేర్’ స్టోరీ. ఇందులోనూ ‘డీజే టిల్లు’ కామెడీని డైరెక్టర్ కంటిన్యూ చేశారు. హీరో సిద్ధూ యాక్టింగ్, టైమింగ్, అనుపమ గ్లామర్ ఆకట్టుకుంటాయి. ఇంటర్వెల్ నుంచి ఊహించని ట్విస్టులు ఉంటాయి. మ్యూజిక్ ప్లస్ పాయింట్. కొన్ని సీన్లు ఫ్యామిలీ ఆడియన్స్కు ఇబ్బంది కల్గించడం, సెకండాఫ్లో ఎంటర్టైన్మెంట్ తగ్గడం మైనస్.
RATING: 3/5
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర ఏకంగా 1,300 పెరగడంతో రూ.63,000 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,420 పెరిగి రూ.68,730కి చేరింది. దీంతో మార్కెట్ చరిత్రలో జీవితకాల గరిష్ఠానికి బంగారం ధరలు చేరాయి. కేజీ వెండి ధర రూ.300 పెరగడంతో రూ.80,800కు చేరింది.
కరోనా కంటే వేగంగా వ్యాపించే ఫేక్ న్యూస్ను వెంటనే అడ్డుకుందాం. Way2News లోగోతో కొందరు ఫేక్ వార్తలు వైరల్ చేస్తున్నారు. మా వార్తల వెరిఫికేషన్ చాలా సులువు. మా ప్రతి ఆర్టికల్కు యునిక్ కోడ్ ఉంటుంది. ఈ కోడ్ను యాప్లో/ fc.way2news.comలో ఎంటర్ చేస్తే మీకు వచ్చిన ఆర్టికల్ కన్పించాలి. లేదంటే ఫార్వర్డ్ అయ్యే వార్త ఫేక్. Way2News పేరుతో వైరల్ అయ్యే ఫేక్ వార్తలను grievance@way2news.comకు పంపండి.
భారత్లోని గడియారాలు, స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్లు ఇక నుంచి మన సొంత వ్యవస్థ ద్వారా పని చేయనున్నాయి. ఇందుకోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ‘రుబీడియం అటామిక్ క్లాక్’ను అభివృద్ధి చేసింది. త్వరలో గడియారాలు, స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్లను ఈ అటామిక్ క్లాక్తో సింక్ చేయనున్నారు. కాగా ప్రస్తుతం భారత్లోని వ్యవస్థలు అమెరికా రూపొందించిన నెట్వర్క్ టైమ్ ప్రొటోకాల్ను అనుసరిస్తున్నాయి.
క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్ FTX కో ఫౌండర్ శామ్ బ్యాంక్మన్కు న్యూయార్క్ కోర్టు 25ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఆర్థిక మోసాలు, నగదు అక్రమ లావాదేవీల నేరాలకు అతను పాల్పడినట్లు న్యాయమూర్తి నిర్ధారించారు. కస్టమర్ల డబ్బు ఇతర మార్గాల్లోకి వెళ్తోందనే విషయం తెలిసినా శామ్ అబద్ధం చెప్పారని ఫైరయ్యారు. 2019లో FTXను ఏర్పాటుచేయడంతో అతని సంపద 26 బిలియన్ డాలర్లకు చేరింది. తర్వాత చేసిన తప్పులతో ఆస్తులను కోల్పోయారు.
తమిళ స్టార్ హీరో విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ సినీ ఇండస్ట్రీ ఎంట్రీకి రంగం సిద్ధమైంది. హీరోగా కాకుండా ఆయన దర్శకుడిగా తన ప్రస్థానం మొదలుపెట్టనున్నారు. ఈ మేరకు ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్తో సంజయ్ దర్శకత్వానికి ఒప్పందం కుదిరింది. కాగా ఈ సినిమాలో నటీనటులు ఇంకా ఖరారు కాలేదు. క్రికెట్ నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కనున్నట్లు సమాచారం.
Sorry, no posts matched your criteria.