News February 8, 2025
ఢిల్లీ ప్రజలు మార్పు కోరుకున్నారు: ప్రియాంకా గాంధీ

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమిపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ స్పందించారు. తమ కార్యకర్తలు చాలా కష్టపడ్డారని తెలిపారు. ఓటమి నుంచి నేర్చుకుని ముందుకు సాగుతామన్నారు. ఢిల్లీ ప్రజల శ్రేయస్సు కోసం తమ పోరాటం కొనసాగుతుందని చెప్పారు. ఆప్ సర్కారుపై ప్రజలు విసిగిపోయి ఉన్నారని, మార్పు కోరుకున్నారని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో గెలుపొందిన వారందరికీ కంగ్రాట్స్ చెబుతూ ఓడిన వారు మరింత కష్టపడాలని సూచించారు.
Similar News
News April 17, 2026
రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాలు @263.!

AP: డీలిమిటేషన్ తర్వాత రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాలు భారీగా పెరగనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఉన్న 175కు 88 స్థానాలు కలిసి 263కు ఆ సంఖ్య చేరనుందని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. అటు 33% మహిళా రిజర్వేషన్లు అమల్లోకి రావడంతో వీటిల్లో 88 నియోజకవర్గాలు మహిళలకు రిజర్వ్ అవుతాయని అంచనా వేస్తున్నారు. ఇక రాష్ట్రంలోని లోక్సభ స్థానాలు 25 నుంచి 38కి చేరుతాయని చెబుతున్నారు.
News April 17, 2026
రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాలు @263.!

AP: డీలిమిటేషన్ తర్వాత రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాలు భారీగా పెరగనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఉన్న 175కు 88 స్థానాలు కలిసి 263కు ఆ సంఖ్య చేరనుందని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. అటు 33% మహిళా రిజర్వేషన్లు అమల్లోకి రావడంతో వీటిల్లో 88 నియోజకవర్గాలు మహిళలకు రిజర్వ్ అవుతాయని అంచనా వేస్తున్నారు. ఇక రాష్ట్రంలోని లోక్సభ స్థానాలు 25 నుంచి 38కి చేరుతాయని చెబుతున్నారు.
News April 17, 2026
ఇంకా క్రేజీ రీల్స్ చేస్తా: అర్ష్దీప్

అర్ష్దీప్ సింగ్ IPLలో 100 వికెట్ల క్లబ్లో చేరిపోయారు. గ్రౌండ్లో నిప్పులు చెరిగే బాల్స్తో భయపెట్టే ఈ లెఫ్ట్ ఆర్మ్ పేసర్.. బయట మాత్రం ఫుల్ జోవియల్గా ఉంటారు. తనకు ఇన్స్టా రీల్స్ చేయడం అంటే ఇష్టమని, ఫ్యాన్స్ కూడా ఆటతో పాటు రీల్స్ చూసి బాగా కనెక్ట్ అవుతారని చెప్పుకొచ్చారు. తన సోషల్ మీడియా క్రేజ్ వల్లే దేశమంతటా సపోర్ట్ లభిస్తోందని.. ఫ్యాన్స్ కోసం మరిన్ని క్రేజీ రీల్స్ చేస్తానని ప్రామిస్ చేశారు.


