News August 18, 2024
ఫేక్ న్యూస్పై పోలీసుల నోటీసులు

కోల్కతాలో హత్యాచారానికి గురైన ట్రైనీ డాక్టర్ పోస్టుమార్టం నివేదికపై తప్పుడు ప్రచారం చేసిన BJP నాయకురాలు లాకెట్ ఛటర్జీ, వైద్యులు కునాల్ సర్కార్, సుబర్ణ గోస్వామిలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. వజైనల్ స్వాబ్లో 150 గ్రాముల వీర్యం ఉన్నట్టు, పెల్విక్ బోన్ విరిగినట్టు తప్పుడు ప్రచారం చేశారని నోటీసుల్లో పేర్కొన్నారు. మధ్యాహ్నం 3 గంటలకు తమ ముందు హాజరుకావాలని ఆదేశించారు.
Similar News
News December 10, 2025
NTPCలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

<
News December 10, 2025
కోడి పిల్లల పెంపకం – బ్రూడింగ్ కీలకం

కోడి పిల్లలు గుడ్డు నుంచి బయటకొచ్చాక కృత్రిమంగా వేడిని అందించడాన్ని “బ్రూడింగ్” అంటారు. వాతావరణ పరిస్థితులను బట్టి బ్రూడింగ్ను 4-6 వారాల పాటు చేపట్టాల్సి ఉంటుంది. అయితే బ్రూడర్ కింద వేడిని కోడి పిల్లల వయసును బట్టి క్రమంగా తగ్గించాలి. బ్రూడర్ కింద వేడి ఎక్కువైతే పిల్లలు దూరంగా వెళ్లిపోతాయి. తక్కువైతే పిల్లలన్నీ మధ్యలో గుంపుగా ఉంటాయి. దీన్ని బట్టి వేడిని అంచనా వేసి వేడిని తగ్గించడం, పెంచడం చేయాలి.
News December 10, 2025
తెలంగాణ న్యూస్ రౌండప్

⭒ నేడు ఉస్మానియా వర్సిటీకి సీఎం రేవంత్.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి బహిరంగ సభలో ప్రసంగించనున్న సీఎం
⭒ 2047 నాటికి HYDలో 623kms మేర మెట్రో నెట్వర్క్ను విస్తరించనున్నట్లు విజన్ డాక్యుమెంట్లో పేర్కొన్న ప్రభుత్వం
⭒ యువతకు అడ్వాన్స్డ్ స్కిల్స్పై శిక్షణ, ఉపాధి కల్పనపై టాటా టెక్, అపోలో సహా పలు సంస్థలతో ప్రభుత్వం రూ.72కోట్ల విలువైన 9 ఒప్పందాలు


