News November 8, 2024
స్పిరిట్, యానిమల్ పార్క్పై నిర్మాత కీలక వ్యాఖ్యలు

ప్రభాస్-సందీప్రెడ్డి కాంబోలో ‘స్పిరిట్’ పూర్తయిన తర్వాతే రణ్బీర్ కపూర్తో ‘యానిమల్ పార్క్’ ఉంటుందని Tసిరీస్ ఎండీ భూషణ్ కుమార్ వెల్లడించారు. స్పిరిట్ను 2026లో, యానిమల్-2ను 2027లో రిలీజ్ చేసే అవకాశం ఉందన్నారు. వచ్చే ఏడాది రైడ్-2, దే దే ప్యార్ దే-2(అజయ్ దేవగణ్)ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని తెలిపారు. ఢమాల్-3, బోర్డర్-2 సినిమాలను 2026లో విడుదల చేస్తామని పేర్కొన్నారు.
Similar News
News September 14, 2025
BELలో ఇంజినీర్ పోస్టులు

బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<
News September 14, 2025
ఏపీ వైద్యారోగ్యశాఖలో 538 పోస్టులు

<
News September 14, 2025
డయేరియా బాధితుల ఇళ్లకే హైజీన్ కిట్లు

AP: విజయవాడ న్యూరాజరాజేశ్వరిపేటలోని డయేరియా బాధితులకు మెరుగైన వైద్య సేవలందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. నిన్న బాధితులను మంత్రి నారాయణ పరామర్శించి అధికారులకు <<17697179>>ఆదేశాలు<<>> జారీ చేశారు. ఈ నేపథ్యంలో ప్రతి ఇంటికి హైజీన్ కిట్లు పంపిణీ చేస్తున్నామని కలెక్టర్ చెప్పారు. ‘డయేరియాపై అవగాహన కల్పిస్తున్నాం. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సహాయం కోసం 91549 70454కు కాల్ చేయండి’ అని సూచించారు.