News December 31, 2024
RSSకు వ్యతిరేకంగా ఉద్యమించండి: పినరయి

కేరళకు వ్యతిరేకంగా RSS చేస్తున్న విద్వేష ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు ప్రజాస్వామ్యవాదులు ఏకమవ్వాలని CM పినరయి విజయన్ పిలుపునిచ్చారు. కేరళ ‘<<15020450>>మినీ పాకిస్థాన్<<>>’ అంటూ మహారాష్ట్ర మంత్రి నితేశ్ రాణే చేసిన వ్యాఖ్యల్ని ఆయన తప్పుబట్టారు. కేరళ మినీ పాక్ కావడం వల్ల అక్కడి టెర్రరిస్టులు వేసే ఓట్లతో రాహుల్ గాంధీ, ప్రియాంక గెలిచారని నితేశ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.
Similar News
News November 6, 2025
ఏ దిక్కున కూర్చొని భోజనం చేయాలి ?

ఆయుష్షు కోరుకునేవారు తూర్పు ముఖంగా, కీర్తి, పేరు ప్రఖ్యాతలు కోరుకునేవారు దక్షిణ ముఖంగా కూర్చుని భోజనం చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి. తూర్పు దిశ నుంచి ప్రాణ, సానుకూల శక్తి వస్తుంది. ఈ శక్తి భోజనం చేసేటప్పుడు శరీరంలోకి ప్రవహించి, జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఆహారం ఆయురారోగ్యాలను ఇవ్వడానికి, ఉత్తమ ఫలితాలను పొందడానికి ఈ నియమాలు పాటించాలి. భోజనం చేసేటప్పుడు పద్మాసనంలో కూర్చోవడం, మౌనం పాటించడం మంచిది.
News November 6, 2025
5,346 టీచర్ పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

ఢిల్లీలో 5,346 <
News November 6, 2025
కానిస్టేబుల్ ట్రైనింగ్ ఇంకెప్పుడు?

AP: కానిస్టేబుల్ ఫలితాలు విడుదలై 3 నెలలు పూర్తవుతున్నా ట్రైనింగ్ ప్రారంభం కాకపోవడంపై అభ్యర్థులు నిరాశ చెందుతున్నారు. వెంటనే శిక్షణ ప్రారంభించాలని కోరుతున్నారు. 6,100 కానిస్టేబుల్ పోస్టులకు 2022 NOVలో నోటిఫికేషన్ వచ్చింది. ప్రిలిమ్స్ పూర్తయినా లీగల్ చిక్కులతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. గతేడాది జూన్లో మెయిన్స్ నిర్వహించి ఆగస్టులో ఫలితాలు ప్రకటించారు. ఉద్యోగాలకు ఎంపిక చేసినా ట్రైనింగ్ ప్రారంభం కాలేదు.


