News March 16, 2024
బీజేపీలో చేరిన రాయదుర్గం ఎమ్మెల్యే కాపు

రాయదుర్గం నియోజకవర్గ ఎమ్మెల్యే కాపు రామచంద్ర రెడ్డి శనివారం విజయవాడలో బీజేపీలో చేరారు. బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందీశ్వరి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాపు రామచంద్రారెడ్డితో పాటు ఆయన సతీమణి కాపు భారతి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.
Similar News
News February 10, 2026
ఆర్థిక అక్షరాస్యతతోనే ఆర్థిక భవిష్యత్: అనంత కలెక్టర్

అనంతపురం కలెక్టర్ ఆనంద్ సోమవారం ఆర్థిక అక్షరాస్యత వారోత్సవం పోస్టర్లను ఆవిష్కరించారు. RBI ఆధ్వర్యంలో ఫిబ్రవరి 9 నుంచి 13 వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆర్థిక అక్షరాస్యత వల్ల సరైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవచ్చని అన్నారు. అన్ని వర్గాలకు బ్యాంకింగ్ సేవలు, బీమా, పెన్షన్ పథకాలు, డిజిటల్ భద్రతపై అవగాహన కల్పించడమే లక్ష్యమని వివరించారు.
News February 10, 2026
ఆర్థిక అక్షరాస్యతతోనే ఆర్థిక భవిష్యత్: అనంత కలెక్టర్

అనంతపురం కలెక్టర్ ఆనంద్ సోమవారం ఆర్థిక అక్షరాస్యత వారోత్సవం పోస్టర్లను ఆవిష్కరించారు. RBI ఆధ్వర్యంలో ఫిబ్రవరి 9 నుంచి 13 వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆర్థిక అక్షరాస్యత వల్ల సరైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవచ్చని అన్నారు. అన్ని వర్గాలకు బ్యాంకింగ్ సేవలు, బీమా, పెన్షన్ పథకాలు, డిజిటల్ భద్రతపై అవగాహన కల్పించడమే లక్ష్యమని వివరించారు.
News February 10, 2026
ఆర్థిక అక్షరాస్యతతోనే ఆర్థిక భవిష్యత్: అనంత కలెక్టర్

అనంతపురం కలెక్టర్ ఆనంద్ సోమవారం ఆర్థిక అక్షరాస్యత వారోత్సవం పోస్టర్లను ఆవిష్కరించారు. RBI ఆధ్వర్యంలో ఫిబ్రవరి 9 నుంచి 13 వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆర్థిక అక్షరాస్యత వల్ల సరైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవచ్చని అన్నారు. అన్ని వర్గాలకు బ్యాంకింగ్ సేవలు, బీమా, పెన్షన్ పథకాలు, డిజిటల్ భద్రతపై అవగాహన కల్పించడమే లక్ష్యమని వివరించారు.


