News November 26, 2024
రిషభ్.. నువ్వెప్పుడూ నా సోదరుడివే: జిందాల్

వేలంలో LSGకి వెళ్లిన రిషభ్ పంత్ను ఉద్దేశిస్తూ ఢిల్లీ క్యాపిటల్స్ సహ యజమాని పార్థ్ జిందాల్ ఎమోషనల్ ట్వీట్ చేశారు. ‘పంత్. నువ్వెప్పుడూ నా సోదరుడివే. నీకోసం ఏం చేయాలో అంతా చేశాం. కుటుంబీకుడిలా ట్రీట్ చేశాం. నిన్ను వేరే జట్టుకు కోల్పోవడం చాలా బాధగా ఉంది. ఎప్పటికీ నువ్వు డీసీ ఆటగాడివే. మళ్లీ ఎప్పుడైనా కలుస్తామేమో. డీసీతో ఆడినప్పుడు తప్ప మిగిలిన సమయాల్లో నీ ఆటను ఆస్వాదిస్తాను’ అని పేర్కొన్నారు.
Similar News
News November 18, 2025
టెన్త్ పరీక్షలపై BIG UPDATE

AP: టెన్త్ పబ్లిక్ పరీక్షలను మార్చి 16 లేదా 21వ తేదీ నుంచి నిర్వహించేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఆ రెండు తేదీల ప్రకారం టైం టేబుళ్లను రూపొందించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. వీటిలో ఓ దానికి ఆమోదం లభించనుంది. ఈసారి 6.50 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాసేందుకు వీలుగా 3,500 సెంటర్లను అధికారులు సిద్ధం చేస్తున్నారు. 35వేల మంది ఇన్విజిలేటర్లు, స్క్వాడ్ సిబ్బంది ఎంపిక ప్రక్రియ మొదలైంది.
News November 18, 2025
టెన్త్ పరీక్షలపై BIG UPDATE

AP: టెన్త్ పబ్లిక్ పరీక్షలను మార్చి 16 లేదా 21వ తేదీ నుంచి నిర్వహించేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఆ రెండు తేదీల ప్రకారం టైం టేబుళ్లను రూపొందించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. వీటిలో ఓ దానికి ఆమోదం లభించనుంది. ఈసారి 6.50 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాసేందుకు వీలుగా 3,500 సెంటర్లను అధికారులు సిద్ధం చేస్తున్నారు. 35వేల మంది ఇన్విజిలేటర్లు, స్క్వాడ్ సిబ్బంది ఎంపిక ప్రక్రియ మొదలైంది.
News November 18, 2025
నవోదయ ప్రవేశాలు.. అడ్మిట్ కార్డులు విడుదల

జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2026-27 విద్యాసంవత్సరానికి 6వ తరగతిలో ప్రవేశాలకు అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. విద్యార్థులు <


