News June 12, 2024
నిర్మల 2.0లో సెన్సెక్స్ టార్గెట్ లక్ష!

కేంద్ర ఆర్థికమంత్రిగా నిర్మలా సీతారామన్ రెండోసారి బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. 2019 మే 31న నిర్మల తొలిసారి బాధ్యతలు చేపట్టినప్పుడు సెన్సెక్స్ 39,700 వద్ద ఉంది. అది కాస్త 93% పెరిగి 77వేల మార్క్కు చేరుకుంది. ఈ నేపథ్యంలో రెండో టర్మ్లోనూ మార్కెట్లు దూసుకెళ్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. FY28కు లక్ష మార్క్ దాటుతుందని జోస్యం చెబుతున్నారు.
Similar News
News November 17, 2025
సజ్జనార్ చర్యలతో భారతీయ చిత్ర పరిశ్రమకు మేలు: పవన్ కళ్యాణ్

ఐబొమ్మ, బప్పం సైట్ల నిర్వాహకుడిని HYD పోలీసులు అరెస్టు చేయడం, అతనితోనే వాటిని మూయించడం స్వాగతించదగ్గ పరిణామమని AP Dy.CM పవన్ అన్నారు. ‘పైరసీతో చిత్ర పరిశ్రమ నష్టపోతోంది. మూవీ విడుదలే ఒక మహాయజ్ఞంగా మారిన తరుణంలో పైరసీని కట్టడి చేయడం సాధ్యం కావట్లేదు. సజ్జనార్ చేపట్టిన కార్యక్రమం అన్ని రాష్ట్రాల్లో కదలిక తీసుకువచ్చింది. ఆయన తీసుకుంటున్న చర్యలు భారతీయ చిత్ర పరిశ్రమకు మేలు చేస్తాయి’ అని పేర్కొన్నారు.
News November 17, 2025
సజ్జనార్ చర్యలతో భారతీయ చిత్ర పరిశ్రమకు మేలు: పవన్ కళ్యాణ్

ఐబొమ్మ, బప్పం సైట్ల నిర్వాహకుడిని HYD పోలీసులు అరెస్టు చేయడం, అతనితోనే వాటిని మూయించడం స్వాగతించదగ్గ పరిణామమని AP Dy.CM పవన్ అన్నారు. ‘పైరసీతో చిత్ర పరిశ్రమ నష్టపోతోంది. మూవీ విడుదలే ఒక మహాయజ్ఞంగా మారిన తరుణంలో పైరసీని కట్టడి చేయడం సాధ్యం కావట్లేదు. సజ్జనార్ చేపట్టిన కార్యక్రమం అన్ని రాష్ట్రాల్లో కదలిక తీసుకువచ్చింది. ఆయన తీసుకుంటున్న చర్యలు భారతీయ చిత్ర పరిశ్రమకు మేలు చేస్తాయి’ అని పేర్కొన్నారు.
News November 17, 2025
మరణశిక్ష తీర్పును ఖండించిన హసీనా

బంగ్లాదేశ్లోని ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రిబ్యునల్(ICT) తనకు విధించిన <<18311087>>మరణశిక్షను<<>> ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా ఖండించారు. ప్రజలు ఎన్నుకోని ప్రభుత్వ తీర్పును తాను అంగీకరించనని తేల్చి చెప్పారు. తనపై వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని స్పష్టం చేశారు. ఇవన్నీ నమ్మడానికి బంగ్లా ప్రజలేం పిచ్చివాళ్లు కాదని ఓ స్టేట్మెంట్ రిలీజ్ చేశారు.


