News January 25, 2025
పద్మ పురస్కారాలు పొందిన తెలుగు వారు

– దువ్వూరు నాగేశ్వర్ రెడ్డి (వైద్యం): పద్మ విభూషణ్- తెలంగాణ
– మందకృష్ణ మాదిగ (ప్రజా వ్యవహారాలు): పద్మ శ్రీ – తెలంగాణ
– నందమూరి బాలకృష్ణ (కళలు): పద్మభూషణ్
– KL కృష్ణ (సాహిత్యం): పద్మశ్రీ- ఏపీ
– మాడుగుల నాగఫణి శర్మ (కళలు): పద్మశ్రీ- ఏపీ
– మిర్యాల అప్పారావ్ (కళలు): పద్మ శ్రీ- ఏపీ
– వద్దిరాజు రాఘవేంద్రాచార్య (సాహిత్యం): పద్మశ్రీ- ఏపీ
Similar News
News February 8, 2025
‘అఖండ-2’లో విలన్గా క్రేజీ యాక్టర్?

సరైనోడు, నిన్ను కోరి, రంగస్థలం సినిమాల్లో విభిన్న పాత్రలతో అలరించిన నటుడు ఆది పినిశెట్టి మరోసారి బోయపాటి శ్రీను మూవీలో విలన్గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. బోయపాటి తెరకెక్కిస్తోన్న ‘అఖండ-2’లో ప్రతినాయకుడి పాత్రలో ఆది కనిపిస్తారని సినీవర్గాలు పేర్కొన్నాయి. దీనిపై మూవీ యూనిట్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. బోయపాటి తెరకెక్కించిన ‘సరైనోడు’ సినిమాలో ఆది విలనిజంకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి.
News February 8, 2025
ఢిల్లీ రిజల్ట్స్: అత్యధిక మెజారిటీ ఎవరికంటే?

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ(మటియా మహల్- 42,724 ఓట్లు)తో ఆప్ నేత మహమ్మద్ ఇక్బాల్ బీజేపీ అభ్యర్థి దీప్తిపై విజయం సాధించారు. మరోవైపు అత్యల్ప మెజార్టీ(344 ఓట్లు)తో సంగం విహార్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి చందన్ కుమార్ నెగ్గారు. ఓవరాల్గా ముగ్గురు BJP అభ్యర్థులు వెయ్యి లోపు మెజార్టీతో విజయం సాధించారు. పలు చోట్ల మెజార్టీ కంటే ఎక్కువ ఓట్లు నోటాకే పడటం గమనార్హం.
News February 8, 2025
నెలకు రూ.లక్ష జీతంతో ఉద్యోగాలు

246 ఉద్యోగాల భర్తీకి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ <