News April 10, 2024
మహారాష్ట్రలో ‘టెస్లా’ కార్ల యూనిట్?

బిలియనీర్ ఎలాన్ మస్క్కు చెందిన ‘టెస్లా’ ఎలక్ట్రిక్ కార్ల తయారీ యూనిట్ ఇండియాలో ఏర్పాటు చేసేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ ప్లాంట్ ఏర్పాటుకోసం రిలయన్స్తో టెస్లా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ప్లాంట్ ఏర్పాటుకు గుజరాత్, మహారాష్ట్ర సహా పలు ప్రాంతాలను పరిశీలిస్తోంది. చివరికి మహారాష్ట్రలో ప్లాంట్ ఏర్పాటుకు టెస్లా ఓకే చేసినట్లు సమాచారం.
Similar News
News December 2, 2025
ఐఐసీటీ హైదరాబాద్లో ఉద్యోగాలు

హైదరాబాద్లోని CSIR-<
News December 2, 2025
దూడలకు వ్యాధినిరోధక టీకాలు ఎప్పుడు వేయించాలి?

☛ 6 నుంచి 8 వారాల వయసులో తొలిసారి గాలికుంటు వ్యాధి టీకా వేయించాలి. తర్వాత 3 నెలల్లో బూస్టర్ డోస్ ఇవ్వాలి.
☛ 4 నెలల వయసులో(ముఖ్యంగా సంకర జాతి దూడలకు) థైలీరియాసిస్ టీకా వేయించాలి.
☛ 6 నెలల వయసు దాటాక గొంతువాపు వ్యాధి రాకుండా టీకా వేయించాలి. ☛ 6- 12 నెలల వయసులో గొంతువాపు వ్యాధి టీకా వేయించిన 15-20 రోజుల తర్వాత జబ్బవాపు రాకుండా టీకా వేయించాలంటున్నారు వెటర్నరీ నిపుణులు.
News December 2, 2025
ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్: కేంద్రం

గత ఐదేళ్లలో దేశంలో 2,04,268 ప్రైవేట్ కంపెనీలు మూతపడ్డాయని లోక్సభలో కేంద్ర మంత్రి హర్ష్ మల్హోత్రా వెల్లడించారు. విలీనాలు, రిజిస్ట్రేషన్ రద్దు వంటి రీజన్స్తో ఇవి క్లోజ్ అయ్యాయని తెలిపారు. అత్యధికంగా 2022-23లో 83,452, అత్యల్పంగా 2020-21లో 15,216 కంపెనీలు మూత పడ్డాయని పేర్కొన్నారు. ఆయా సంస్థల ఉద్యోగులకు పునరావాసం కల్పించే ప్రతిపాదన ప్రభుత్వానికి లేదని చెప్పారు.


