News February 22, 2025
ఇవాళ రైతు నాయకులతో కేంద్రం మరోసారి భేటీ

ఇవాళ రైతు నాయకులతో కేంద్రం మరోసారి సమావేశం కానుంది. పంటలకు మద్దతు ధర ఇచ్చేందుకు చట్టబద్ధమైన హామీ, రుణమాఫీ వంటి డిమాండ్లలో కొంతకాలంగా రైతులు ఉద్యమం చేస్తున్నారు. ఈ సమస్యల పరిష్కారంపై ఈ నెల 14న సమావేశమవ్వగా ఇవాళ కూడా కొనసాగనుంది. SKM, కిసాన్ మజ్దూర్ మోర్చా నేతలతో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి బృందం భేటీ కానుంది.
Similar News
News November 11, 2025
రాష్ట్రమంతా చూస్తోంది.. ఓటేద్దాం పదండి!

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో పోలింగ్ <<18256499>>శాతం<<>> నిరాశపరుస్తోంది. బస్తీల నుంచి పోలింగ్ బూత్లకు కొంతమేర ఓటర్లు వస్తున్నప్పటికీ ధనికులుండే కాలనీల వారు ఆసక్తి చూపడం లేదు. ఓటు వేయకుంటే అభివృద్ధి, సమస్యల గురించి ప్రశ్నించే హక్కు ఉండదని ప్రజలు గ్రహించట్లేదు. ఈ నిర్లక్ష్యం ప్రజాస్వామ్య స్ఫూర్తికే విఘాతమని విశ్లేషకులు చెబుతున్నారు. యువతరం ఇప్పటికైనా మేల్కొని తమ పౌర బాధ్యతను నిర్వర్తించాలి. *ఓటేద్దాం పదండి
News November 11, 2025
రూ.250 కోట్లలో జగన్ వాటా ఎంత: TDP

AP: టీటీడీకి 68 లక్షల కేజీల కల్తీ నెయ్యి సరఫరా జరిగిందని TDP ట్వీట్ చేసింది. దాని విలువ రూ.240.80 కోట్లు అంటే సుమారు రూ.250 కోట్ల కుంభకోణం జరిగినట్లు వివరించింది. ‘ఇందులో జగన్ వాటా ఎంత? జగన్ బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి వాటా ఎంత? అసలు ఇది కమీషన్ కోసమే జరిగిందా? ఇంకేదైనా కుట్ర ఉందా?’ అని ట్వీట్ చేసింది. రెండేళ్ల పాటు లడ్డూ పవిత్రత దెబ్బతిందని, ఇది పాపం కాదా? అని ప్రశ్నించింది.
News November 11, 2025
IIIT కళ్యాణిలో ఉద్యోగాలు

<


