News December 6, 2024
టెస్టు క్రికెట్లో ‘తొలి సిక్సర్’ విశేషమిదే

క్రికెట్ అంటే సిక్సులు, ఫోర్లు అనే స్థాయికి ఆట రూపాంతరం చెందింది. కానీ క్రికెట్ మొదలైన తొలి నాళ్లలో పరిస్థితి వేరుగా ఉండేది. 1877లో ENG-AUS మధ్య తొలి అధికారిక టెస్ట్ జరిగింది. 21 ఏళ్ల తర్వాత 1898లో ఆసీస్ బ్యాటర్ జో డార్లింగ్ టెస్టు క్రికెట్లోనే తొలి సిక్సర్ బాదారు. ఆ రోజుల్లో గ్రౌండ్ బయట బంతి పడితేనే సిక్సర్గా పరిగణించేవారు. బౌండరీకి 5 రన్స్ ఇచ్చేవారు. కాలక్రమంలో బౌండరీ లైన్ రూల్ మారింది.
Similar News
News November 25, 2025
సౌతాఫ్రికా డిక్లేర్.. భారత్ టార్గెట్ 549

టీమ్ ఇండియాతో రెండో టెస్టులో సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్సును డిక్లేర్ చేసింది. బవుమా సేన 5 వికెట్లు కోల్పోయి 260 రన్స్ చేసింది. స్టబ్స్ 94 పరుగులు చేసి ఔట్ అయ్యారు. సౌతాఫ్రికా భారత్ ముందు 549 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
News November 25, 2025
సౌతాఫ్రికా డిక్లేర్.. భారత్ టార్గెట్ 549

టీమ్ ఇండియాతో రెండో టెస్టులో సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్సును డిక్లేర్ చేసింది. బవుమా సేన 5 వికెట్లు కోల్పోయి 260 రన్స్ చేసింది. స్టబ్స్ 94 పరుగులు చేసి ఔట్ అయ్యారు. సౌతాఫ్రికా భారత్ ముందు 549 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
News November 25, 2025
భర్తపై గృహ హింస కేసు పెట్టిన నటి

బాలీవుడ్ నటి సెలీనా జైట్లీ తన భర్త పీటర్ హాగ్పై గృహహింస కేసు పెట్టారు. ఆయన నుంచి రూ.50Cr నష్టపరిహారం ఇప్పించాలన్నారు. నెలకు తనకు రూ.10 లక్షలు మెయింటెనెన్స్ చెల్లించేలా ఆదేశించాలని ముంబై కోర్టును కోరారు. అంతేకాకుండా ముంబైలోని తన నివాసంలోకి హాగ్ను ప్రవేశించకుండా ముగ్గురు పిల్లలను తానే చూసుకునే అనుమతివ్వాలన్నారు. దీంతో కోర్టు హాగ్కు నోటీసులు జారీ చేసింది. జైట్లీ, హాగ్ 2011లో పెళ్లి చేసుకున్నారు.


