News November 26, 2024

తిరుమల ఆలయ హుండీలో చోరీ

image

తిరుమల శ్రీవారి ఆలయంలోని హుండీ నుంచి ఓ భక్తుడు నగదు చోరీ చేశాడు. తమిళనాడుకు చెందిన వేణులింగం రూ.15వేలు తీసినట్లు అధికారులు సీసీ ఫుటేజీ ద్వారా గుర్తించారు. ఈనెల 23న మధ్యాహ్నం ఈ ఘటన జరగ్గా సాయంత్రం అతడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి డబ్బు స్వాధీనం చేసుకొని పోలీసులకు అప్పగించారు.

Similar News

News November 18, 2025

RRBలో 5,810 ఉద్యోగాలు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

image

RRBలో 5,810 NTPC పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. డిగ్రీ ఉత్తీర్ణులై, 18నుంచి 33ఏళ్లు గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. పరీక్ష ఫీజు ఈనెల 22 వరకు చెల్లించవచ్చు. CBT, టైపింగ్ స్కిల్ టెస్ట్/కంప్యూటర్ ఆధారిత ఆప్టిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. *మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.

News November 18, 2025

RRBలో 5,810 ఉద్యోగాలు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

image

RRBలో 5,810 NTPC పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. డిగ్రీ ఉత్తీర్ణులై, 18నుంచి 33ఏళ్లు గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. పరీక్ష ఫీజు ఈనెల 22 వరకు చెల్లించవచ్చు. CBT, టైపింగ్ స్కిల్ టెస్ట్/కంప్యూటర్ ఆధారిత ఆప్టిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. *మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.

News November 18, 2025

ఉడిపి కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

image

<>ఉడిపి<<>> కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌ 5 డిప్యూటీ మేనేజర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు ఈ నెల 21 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి BE, B.Tech, MBA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35. ఎంపికైన వారికి నెలకు రూ.98,400 జీతం చెల్లిస్తారు. పని అనుభవం, PPP, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.