News November 30, 2024

అప్పుడు వరి వేస్తే ఉరి.. ఇప్పుడు రూ.500 బోనస్: రేవంత్

image

TG: గతంలో వరి వేస్తే ఉరి వేసుకున్నట్లే అని కేసీఆర్ అంటే, ఇప్పుడు తాము వరి పండిస్తే క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తున్నామని CM రేవంత్ రెడ్డి తెలిపారు. ‘ఇది చూసి BRS నేతల గుండెల్లో పిడుగులు పడుతున్నాయి. ఏడాదిలోపే 25 లక్షల మంది రైతులకు రూ.2లక్షల చొప్పున రుణమాఫీ చేశాం. అన్నదాతలకు ఉచిత కరెంట్ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. గతంలో MPగా ఉండి MBNR జిల్లాకు KCR ఏం చేశారో చెప్పాలి’ అని రేవంత్ డిమాండ్ చేశారు.

Similar News

News November 18, 2025

ఐబొమ్మ రవి కేసు.. రంగంలోకి ఈడీ!

image

ఐబొమ్మ రవి కేసులోకి ఈడీ ఎంటర్ అయింది. మనీలాండరింగ్ జరిగినట్లు అనుమానిస్తూ కేసు వివరాలు ఇవ్వాలని HYD సీపీకి లేఖ రాసింది. అటు క్రిప్టో కరెన్సీ వ్యాలెట్ల నుంచి రవి ఖాతాకు నిధులు వచ్చినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. ‘ఐబొమ్మకు, బెట్టింగ్ సైట్లకు మధ్య 2 ట్రాఫిక్ డొమైన్లు ఉన్నాయి. వీటిలో ఒకటి USలో, మరొకటి అమీర్‌పేట్‌లో రిజిస్టర్ చేయించాడు. వీటి ద్వారానే రవిని పట్టుకున్నాం’ అని తెలిపారు.

News November 18, 2025

ఐబొమ్మ రవి కేసు.. రంగంలోకి ఈడీ!

image

ఐబొమ్మ రవి కేసులోకి ఈడీ ఎంటర్ అయింది. మనీలాండరింగ్ జరిగినట్లు అనుమానిస్తూ కేసు వివరాలు ఇవ్వాలని HYD సీపీకి లేఖ రాసింది. అటు క్రిప్టో కరెన్సీ వ్యాలెట్ల నుంచి రవి ఖాతాకు నిధులు వచ్చినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. ‘ఐబొమ్మకు, బెట్టింగ్ సైట్లకు మధ్య 2 ట్రాఫిక్ డొమైన్లు ఉన్నాయి. వీటిలో ఒకటి USలో, మరొకటి అమీర్‌పేట్‌లో రిజిస్టర్ చేయించాడు. వీటి ద్వారానే రవిని పట్టుకున్నాం’ అని తెలిపారు.

News November 18, 2025

తాత చావు రోజునా వదల్లేదుగా.. మేనేజర్‌తో ఉద్యోగి చాట్ వైరల్!

image

తాత చనిపోవడంతో లీవ్ అడిగిన ఓ ఉద్యోగికి మేనేజర్ నుంచి వచ్చిన రిప్లైకు నెటిజన్లు ఫైరవుతున్నారు. ‘రాత్రి తాత చనిపోయాడు నేను ఇవాళ ఆఫీస్‌కు రాలేకపోతున్నా’ అని ఓ ఉద్యోగి మేనేజర్‌కు మెసేజ్ పెట్టాడు. దీనికి ఆయన స్పందిస్తూ.. ‘సెలవు తీసుకో. కానీ క్లయింట్‌లతో ఇండక్షన్ కాల్‌లో ఉండాలి. వాట్సాప్‌లో యాక్టివ్‌గా ఉండి డిజైనర్లకు హెల్ప్ చేయి’ అని జవాబిచ్చాడు. కంపెనీల్లో ఉన్న టాక్సిక్ కల్చర్‌పై విమర్శలొస్తున్నాయి.