News June 14, 2024
18వ లోక్సభలో టాప్-10 రిచెస్ట్ ఎంపీలు వీరే

☛చంద్రశేఖర్ పెమ్మసాని(TDP)- ₹5,705 కోట్లు
☛కొండా విశ్వేశ్వర్ రెడ్డి (BJP) – ₹4,568 కోట్లు
☛నవీన్ జిందాల్(BJP) – ₹1,241 కోట్లు
☛ప్రభాకర్ రెడ్డి వేమిరెడ్డి (TDP) ₹716 కోట్లు,
☛సీఎం రమేశ్(BJP)- ₹497 కోట్లు
☛జ్యోతిరాదిత్య సింధియా(BJP)- ₹424 కోట్లు
☛ఛత్రపతి సాహు మహరాజ్(INC)- ₹342 కోట్లు
☛శ్రీభరత్ (TDP) – ₹298 కోట్లు
☛హేమ మాలిని (BJP)- ₹278 కోట్లు
☛ప్రభ మల్లికార్జున్ (INC)- ₹241 కోట్లు
Similar News
News November 27, 2025
వేరుశనగ, మొక్కజొన్న పంటలకు పందుల నుంచి రక్షణ ఇలా..

వేరుశనగ, మొక్కజొన్న పంటలకు పందుల నుంచి ముప్పు ఎక్కువగా ఉంటుంది. దీనికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వేరుశనగ పొలం చుట్టూ 4 వరుసల్లో కుసుమ పంట వేస్తే ఆ మొక్క ముళ్లు పందిని గాయపర్చే అవకాశం ఉంది. కుసుమ మొక్క వాసన ఘాటుగా ఉండడం వల్ల వేరుశనగ పంట వైపు పందులు రావు. మొక్కజొన్న పంట చుట్టూ ఆముదం పంటను వేసి రక్షించుకోవచ్చు. అలాగే ముళ్లు గల ఎడారి మొక్కలు, వాక్కాయ మొక్కలను పెంచి పంటలను కాపాడుకోవచ్చు.
News November 27, 2025
RVNLలో ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (<
News November 27, 2025
డిసెంబర్లో నింగిలోకి రోబో: ఇస్రో ఛైర్మన్

ఏడాదికి 50 శాటిలైట్ల చొప్పున వచ్చే మూడేళ్లలో 150 శాటిలైట్లను ప్రయోగించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు ఇస్రో ఛైర్మన్ నారాయణన్ తెలిపారు. విపత్తులకు సంబంధించిన కచ్చితమైన సమాచారాన్ని ప్రజలకు అందించేలా శాటిలైట్లను ప్రయోగిస్తున్నామన్నారు. 2035 నాటికి సొంత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నామని తెలిపారు. ఈ డిసెంబర్లో నింగిలోకి రోబోను పంపేందుకు చర్యలు ముమ్మరంగా సాగుతున్నట్టు నారాయణన్ చెప్పారు.


