News August 14, 2024
సుప్రీం తీర్పుతో ఈ షేర్లు ఢమాల్

<<13849728>>రాయల్టీ బకాయిలను<<>> రాష్ట్రాలు వసూలు చేసుకోవచ్చన్న సుప్రీంకోర్టు తీర్పుతో మైనింగ్, మెటల్ కంపెనీల షేర్లు కుదేలయ్యాయి. టాటా స్టీల్, NMDC, వేదాంత, హిందుస్థాన్ జింక్, కోల్ ఇండియా షేర్లు ఇంట్రాడేలో 5% మేర పతనమయ్యాయి. కొన్ని షేర్లు 3% నష్టాల్లో, మరికొన్ని ఫ్లాట్గా ట్రేడవుతున్నాయి. ఈ తీర్పుతో కేవలం PSUలే రూ.70వేల కోట్ల మేర చెల్లించాల్సి వస్తుందని అంచనా. మెటల్, సిమెంట్ కంపెనీల పైనా ప్రభావం ఉండనుంది.
Similar News
News November 25, 2025
సౌతాఫ్రికా డిక్లేర్.. భారత్ టార్గెట్ 549

టీమ్ ఇండియాతో రెండో టెస్టులో సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్సును డిక్లేర్ చేసింది. బవుమా సేన 5 వికెట్లు కోల్పోయి 260 రన్స్ చేసింది. స్టబ్స్ 94 పరుగులు చేసి ఔట్ అయ్యారు. సౌతాఫ్రికా భారత్ ముందు 549 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
News November 25, 2025
సౌతాఫ్రికా డిక్లేర్.. భారత్ టార్గెట్ 549

టీమ్ ఇండియాతో రెండో టెస్టులో సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్సును డిక్లేర్ చేసింది. బవుమా సేన 5 వికెట్లు కోల్పోయి 260 రన్స్ చేసింది. స్టబ్స్ 94 పరుగులు చేసి ఔట్ అయ్యారు. సౌతాఫ్రికా భారత్ ముందు 549 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
News November 25, 2025
భర్తపై గృహ హింస కేసు పెట్టిన నటి

బాలీవుడ్ నటి సెలీనా జైట్లీ తన భర్త పీటర్ హాగ్పై గృహహింస కేసు పెట్టారు. ఆయన నుంచి రూ.50Cr నష్టపరిహారం ఇప్పించాలన్నారు. నెలకు తనకు రూ.10 లక్షలు మెయింటెనెన్స్ చెల్లించేలా ఆదేశించాలని ముంబై కోర్టును కోరారు. అంతేకాకుండా ముంబైలోని తన నివాసంలోకి హాగ్ను ప్రవేశించకుండా ముగ్గురు పిల్లలను తానే చూసుకునే అనుమతివ్వాలన్నారు. దీంతో కోర్టు హాగ్కు నోటీసులు జారీ చేసింది. జైట్లీ, హాగ్ 2011లో పెళ్లి చేసుకున్నారు.


